రైల్ మార్గం: రైళ్ళ ద్వారా పాంట సాహిబ్ సులభంగా చేరుకోవొచ్చు. పాంట సాహిబ్ కు 45 కి. మీ. దూరంలో డెహ్రడూన్ రైల్వే స్టేషన్ ఉన్నది. పాంట సాహిబ్ కు 56 కి. మీ. దూరంలో 'యమున నగర్' అనే ఇంకొక రైల్ కేంద్రం ఉన్నది. ఇది ఇండియా లోని ముఖ్య నగరాలతో జత చేయబడి ఉన్నది.
రైలు స్టేషన్లు పవొంట సాహిబ్