రైలు ప్రయాణం: పట్నితోప్ నుండి సమీపంలో జమ్ము తావీ మరియు ఉధంపూర్ రైల్వే స్టేషన్ ఉన్నాయి. జమ్ము తావీ, కొత్త ఢిల్లీ, ముంబై, కోలకతా, పాట్నా మరియు రుషికేష్ తో అనుసంధానించబడింది. ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందని ఉధంపూర్ రైల్వే స్టేషన్, కొత్త ఢిల్లీ మరియు జమ్మూ తో అనుసంధానించబడి ఉంది. పర్యాటకులు ఈ స్టేషన్లు నుండి పట్నితోప్ చేరుకోవడానికి బస్సులు లేదా క్యాబ్ లు సులువుగా దొరుకుతాయి.