రోడ్డుమార్గం ద్వారా పెంచ్ నేషనల్ పార్క్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సియోని జంక్షన్ పెంచ్ కి సమీప బస్ స్టాప్. సియోని మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ లోని అన్ని పట్టణాలకు ప్రభుత్వ, ప్రైవేట్ బస్సుల ద్వారా బాగా కలుపబడి ఉంది.