101 ద్వారాల గృహం పోచంపల్లి పట్టణం లోని ఒక ఆసక్తికరమైన పురాతన భవనం. కనీసం 150 సంవత్సరాల వయసు కలదిగా భావించబడుతున్న ఈ భవనాన్ని గ్రామ ఆదాయ ప్రధానాధికారి నిర్మించాడు. మనోహరమైన దృశ్యాలని చూపించే 101 తలుపులు, కిటికీలు ఉండటం వల్ల భవనానికి ఆ పేరు పెట్టారు.
అనేకమైన...
భారత దేశంలో భూదానోద్యమానికి ఆద్యుడు వినోభా భావే కి అంకితం చేయబడిన ఆశ్రమం ఈ వినోభా మందిరం. నేడు ఇది ధార్మిక దృష్టికోణంలో ప్రాముఖ్యత పొంది ఆలయంగా పరిగణించబడుతుంది. చారిత్రక భూదానోద్యమానికి నాందీ ప్రదేశంగా పోచంపల్లి ప్రజలలో ఈ ఆలయం విపరీతమైన ప్రాధాన్యత...