త్రిమూర్తి హిల్స్ త్రిమూర్తి డాం పక్కనే కలదు. ఈ కొండలపై త్రిమూర్తి టెంపుల్ కలదు. ఇక్కడే అమరలింగేశ్వర టెంపుల్ మరియు త్రిమూర్తి జలపాతాలు కూడా కలవు. ఈ కొండలపై ఒకప్పుడు అథారి మహర్షి , ఆయన భార్య అనసూయ నివసించారు. వారి భక్తి కి మెచ్చి త్రిమూర్తులు ఇక్కడ వారికి ప్రత్యక్షం అయ్యాయారు. ప్రత్యక్షం అయిన త్రిమూర్తులు అనసూయను నగ్నం గా తమ కు ఆహారం ఇవ్వమని కోరగా ఆమె ఆ త్రిమూర్తులను పసి పిల్లలను చేసి వారికి నగ్నంగా పాలను అందించింది. అపుడు త్రిమూర్తులు ఆమెను, ఆమె భర్తను ఆశీర్వదించి వెళ్ళిపోయారు.