Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పుల్వామా » ఆకర్షణలు » అవన్తిశ్వర్ ఆలయం

అవన్తిశ్వర్ ఆలయం, పుల్వామా

2

అవన్తిశ్వర్ ఆలయం పుల్వామా జిల్లాలో జవబ్రరి అనే గ్రామంలో ఉంది.ఇక్కడ ముఖ్యమైన స్మారకాలు మరియు మతసంబంధ సైట్లు ఉన్నాయి.ఈ పుణ్య క్షేత్రము విష్ణు,శివునికి అంకితం చేయబడింది. ఈ ఆలయంను మొదటి ఉత్పల కింగ్ అయిన రాజా అవన్తివర్మాన్ నిర్మించి ఆ ప్రదేశంను తన రాజధానిగా చేసుకొనెను. ప్రస్తుతం, ఈ ఆలయం శిధిలావస్థలో ఉంది. ఇసుకరాయిని దీని నిర్మాణ సమయంలో ఉపయోగించారు.

ఈ సైట్ నిజానికి భూగర్భ సమాధి చేయబడింది ,మరియు ఆ తరువాత 18 వ శతాబ్దం లో బ్రిటీష్ త్రవ్వకాలలో అవన్తిశ్వర్ ఆలయం యొక్క కళాఖండాలు కొన్ని బయట పడ్డాయి.పర్యాటకులు శ్రీనగర్ లో ఉన్న శ్రీ ప్రతాప్ సింగ్ మ్యూజియం వద్ద ఈ ఆలయం యొక్క కొన్ని ఇతర కళాఖండాలను చూడవచ్చు. ఆలయం శిధిలావస్థలో ఉంది అయినప్పటికీ, ప్రయాణికులు వివిధ రూపాలలో ఉన్న దేవుళ్ళ మరియు దేవతల యొక్క రూపాలను ఇప్పటికీ చూడవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Jun,Fri
Check Out
20 Jun,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat