శ్రీరామునికి అంకితం చేసిన రజిం లోని రామచంద్ర ఆలయం, రాయ్ పూర్ కి బాంకర్, వ్యాపారి అయిన గోవింద్ లాల్ చే షుమారు 400 ఏళ్ల కిందట నిర్మించబడింది. ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన సరుకు సిర్పూర్ నుండి దేవాలయాల శిధిలాలకు చెందినవిగా చెప్తారు. ఇక్కడ గంగ, యమునా అనే దేవతలుగా చెప్పబడే అతిపెద్ద చేక్కుళ్ళ తోపాటు స్థంభాలు కూడా ఉన్నాయి.



Click it and Unblock the Notifications