రోహ్రు నుండి దోడరా కవార్ వాలీ కి వెళ్ళే మార్గంలో చాన్శాల్ పర్వత శ్రేణి కలదు. ఇది సముద్ర మట్టానికి 4520 మీటర్ల ఎత్తున ఉంటుంది. కొన్నిశిఖరాలు 5200 మీటర్ల ఎత్తు కూడా వుంటాయి. సాహస క్రీడాకారులకు ఈ ప్రదేశం బాగుంటుంది. ఈ ప్రాంతంలో నానాటికీ అభివృద్ధి చెందితున్న క్రీడల కారణంగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ ఒక స్కై రిసార్ట్ కూడా ప్రతిపాంచింది.
ఈ ప్రదేశం టూరిస్టులకు ప్రత్యేకించి మే నుండి అక్టోబర్ వరకు తెరచి వుంటుంది.