ఈ టెంపుల్ ను ఆది శంకరాచార్య కాలంలో నిర్మించారు. ఈ టెంపుల్ లో మానస దేవి అనే నాగ దేవత వుంటుంది. ఇది రుద్రప్రయాగ్ టవున్ కు 6 కి. మీ. ల దూరంలో కలదు. ఈ టెంపుల్ శిల్ప శైలి బాగుంటుంది. పురాణాల మేరకు ఇంద్రసాని దేవి కశ్యప మహర్షి యొక్క మానస పుత్రి. ఆమెనే వైష్ణవి, శావి మరియు విశారి అని కూడా అంటారు. స్థానికుల నమ్మిక మేరకు ఈ దేవత పాము కాటుకు బలి అయిన వారిని రక్షిస్తుంది.