బాబా ప్రధాన భక్తులలో అబ్దుల్ బాబా ఒకరు – షిర్డీ దర్శించే వారందరూ ఆయన కుటీరాన్ని దర్శించాల్సిందే. బాబా అక్కడ గడిపిన సమయాన్ని జ్ఞాపకం చేసే స్మారకాలు ఈ కుటీరం లో వున్నాయి. ఈ చిన్న కుటీరం గోడలు ఆకుపచ్చ రంగులో వుంటాయి. చావడికి ఎదురుగానే ఈ కుటీరం వుంటుంది.కుటీరం లోని ప్రధాన గది అబ్దుల్ తో బాబా వాడిన వస్తువులను ప్రదర్శిస్తుంది. బాబా తో స్వామీ చిన్మయానంద దిగిన ఫోటో కూడా వుంది. అబ్దుల్ బాబా ఇంటి వెనక సందులో నుంచి లక్ష్మి బాయ్ షిండే ఇంటికి వెళ్ళవచ్చు.ఈ కుటీరాన్ని ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల దాక దర్శించవచ్చు.



Click it and Unblock the Notifications