ఉపాసనీ మహారాజ్ ఆశ్రమం అదే పేరు గల ఇరవయ్యవ శతాబ్దపు గొప్ప యోగి పేరిట వెలిసింది. ఆయన సాయి బాబాకు ప్రధాన శిష్యుడు. షిర్డీ – అహ్మద్ నగర రహదారిలో ఈ ఆశ్రమం వుంది.ఉపాసనీ మహారాజ్ ఆశ్రమం షిర్డీ కి దగ్గరలో వుంది. ఆయన సమాధితో పాటు మరు శిష్యుడి సమాధి కూడా ఇక్కడ వుంటుంది. ఉపాసనీ బాబాను ఆయన శిష్యులు సమర్ధ సద్గురువు గా భావించేవారు.ఆశ్రమం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా యాత్రికుల కోసం తెరిచే వుంటుంది.