శివాలయంలోని శివభగవానుడి దర్శనం తప్పక చేసుకు తీరాలి. త్రిమూర్తులలో ఒకడైన శివుడు భక్తుల కోరికలు తీరుస్తాడని, ఎంతో మహిమ కలవాడని ఇక్కడి వారి అపరిమిత నమ్మకం. ఈ దేవాలయం సుమారు 400 సంవత్సరాల పురాతన కాలం నాటిది. ఈ దేవాలయాన్ని పర్యాటకులు దొడ్డబాలె సిద్దరగుడ్డ శిఖరంనుండి కూడా చూడవచ్చు.