Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తంజావూరు » ఆకర్షణలు
  • 01బ్రహదేశ్వర ఆలయం

    బ్రహదేశ్వర ఆలయం తమిళ నిర్మాణ కళలో చోళులు చేసిన అద్భుతమైన ప్రగతి యొక్క ప్రధాన ఉదాహరణ. హిందూ మత దేవుడైన శివుడుకు అంకితం చేయబడింది. భారతదేశం యొక్క అతిపెద్ద ఆలయం మరియు భారతీయ కళా నైపుణ్యం యొక్క మూలస్తంభాల్లో ఒకటిగా ఉన్నది. ఈ ఆలయంలో ప్రశాంతత ,గొప్ప రూప లావణ్యములు మరియు...

    + అధికంగా చదవండి
  • 02విజయనగర కోట

    విజయనగర కోట

    విజయనగర కోట పెద్ద ఆలయం లేదా బ్రహదీస్వర ఈశాన్య ప్రాంతంలో రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్నది. నాయక్ లు మరియు మరాఠా రాజుల 16 వ శతాబ్దం AD మధ్య భాగంలో నిర్మించింది మొదలుకుని పూర్తి అయ్యేవరకు ప్రత్యేక కార్యాచరణ బాధ్యత తీసుకున్నారు. కోట లోపల తంజావూర్ ప్యాలెస్, సంగీత మహల్,...

    + అధికంగా చదవండి
  • 03సరస్వతి మహల్ గ్రంధాలయం

    సరస్వతి మహల్ గ్రంధాలయం

    తంజావూరు యొక్క సరస్వతి మహల్ లైబ్రరీ ఆసియాలోనే పురాతనమైన వాటిలో ఒకటిగా ఉన్నది. ఇక్కడ తాళపత్ర మరియు తమిళ, మరాఠీ, తెలుగు, మరియు ఆంగ్ల భాషల సమూహంతో వ్రాయబడిన కాగితం పుస్తకాలపై అచ్చు ప్రతుల అసాధారణమైన సేకరణ ఉంది.

    సరస్వతి మహల్ లైబ్రరీ 1535-1675 AD నుండి పాలించిన...

    + అధికంగా చదవండి
  • 05సంగీత మహల్

    సంగీత మహల్

    సంగీత మహల్ లేదా సంగీతం యొక్క హాల్ తంజావూరు ను సందర్శించే పర్యాటకులు తప్పక చూడవలసిన ప్రదేశం. దీని మొదటి అంతస్తులో తంజావూరు ప్యాలెస్ ఉంది. దీనిని సేవప్ప నాయక్ అనే ఒక నాయక రాజు యొక్క పాలనలో 17 వ శతాబ్దం ప్రారంభ భాగంలో నిర్మించారు.

    చోళ మరియు నాయక్ పాలకుల కాలంలో...

    + అధికంగా చదవండి
  • 06మనోరా ఫోర్ట్

    తంజావూరు కు 65 కిలోమీటర్ల దూరంలో మనోరా ఫోర్ట్ ఉన్నది. దీనిని 1814-1815 సంవత్సరాల సమయంలో సెర్ఫోజి -II మరాఠా రాజు నిర్మించారు.దీని నిర్మాణం బ్రిటీష్ వారికీ ముందస్తు జ్ఞాపకార్ధంగా ఉంది.ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బొనపార్టే వ్యతిరేకంగా విజయవంతమైన పద్ధతిగా...

    + అధికంగా చదవండి
  • 07స్క్వార్జ్ చర్చి

    తంజావూరు పాలెస్ గార్డెన్ లో ఉండే రాజ సెర్ఫోజి అనే చోళ రాజు 1779 AD లో స్క్వార్జ్ చర్చి ని నిర్మించేను. దీనిని డానిష్ మిషనరీ, రెవరెండ్ ఫ్రెడరిక్ క్రిస్టియన్ స్క్వార్జ్ గౌరవార్దం నిర్మించెను. స్క్వార్జ్ చర్చి ఇప్పటికీ పలు మతపరమైన నమ్మకాల పట్ల చోళ రాజులు ఓపెన్...

    + అధికంగా చదవండి
  • 08మురుగన్ స్వామి ఆలయం

    మురుగన్ స్వామి ఆలయం

    మురుగన్ స్వామి ఆలయం ను స్వామినతస్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. దీనిని ఒక కృత్రిమ కొండ మీద నిర్మించారు. ఈ కొండ ఎక్కటానికి 60 మెట్లు ఉంటాయి. సుదీర్ఘమైన హిందూ మతం నమ్మకం ఆధారంగా ఈ ఆలయానికి దారిలో మెట్లను ఒక మానవుడు యొక్క సగటు జీవిత కాలం 60 సంవత్సరాలకు అనుగుణంగా 60...

    + అధికంగా చదవండి
  • 09పున్నైనల్లుర్ మారియమ్మన్

    పున్నైనల్లుర్ మారియమ్మన్ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలో తంజావూరులో ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ మతం ఆలయంగా చెప్పవచ్చు. మారియమ్మన్ అప్పుడు రాజైన మహారాజా వెంకోజి  ఛత్రపతి కలలో కనిపించి ఆమె విగ్రహం రూపం తంజావూరుకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో పున్న చెట్ల దగ్గర ఉన్నదని...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Sun
Return On
20 Apr,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Sun
Check Out
20 Apr,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Sun
Return On
20 Apr,Mon