నల్లమల అడవుల్లో ఏముందో తెలిస్తే షాక్ తినకమానరు !
ట్రెక్కింగ్ ఈ మాటే ఎంతో ఎట్రాక్టివ్ గా వుందికదూ.దట్టమైన అడవుల్లో ట్రెక్కింగ్ కి వెళ్లేవారి గురించి వింటున్నప్పుడు టివీలో వాళ్ళను చూస్తున్నప్పుడు...
భూమిలోపల 10 కి మీ వరకు గుహ..ఆ గుహలో బయటపడ్డ వింత వింత పాత్రలు !
బెలూం గుహలు కర్నూలు జిల్లాలోని కొలిమిగుండ్ల మండలంలో మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. భారత ఉపఖండంలో మేఘాలయ గుహల తరువాత ఇవే రెండవ అతిపెద...
రాయలసీమలో వజ్రాలు దొరికే ప్రదేశాలు ఇవే!
సాధారణంగా వర్షం పడితే జనం పొలాలపై పడి వేరుశనగో లేదా మరో పంట సాగు చేయడానికి దుక్కులు చేస్తారు. కానీ అక్కడ వర్షం పడిందంటే చాలు గ్రామాలకు గ్రామాలు పిల్...
బ్రహ్మంగారి మఠం వద్ద అద్భుత గుహలు !!
ఎతికి చూసే కళ్ళు ఉండాలేగానీ ఈ ప్రపంచంలో చూడటానికి విచిత్రాలకు కొదువలేదు. వింతల్ని చూసి అవాక్కవడం, ఉత్సాహపడటం మనవంతయితే ... ప్రేమతో చిన్న, పెద్ద తారతమ...
బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించిన ఈ నిజాలు మీకు తెలుసా?
బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో పశువులకాపరి గా ఉంటూ రవ్వలకొండ లో కాలజ్ఞానం వ్రాసారు. ఆవుల చుట్టూ గీత...
ఓర్వకల్ రాక్ గార్డెన్
ఓర్వకల్లు (ఓర్వకల్) మండలంలో పర్యాటకులను అబ్బురపరిచే పర్యాటక ప్రదేశాలు కేతవరం కొండలు, ఓర్వకల్ రాక్ గార్డెన్. జిల్లా ప్రధాన కేంద్రం అయిన కర్నూల్ నుండ...
కలియుగాంతాన్ని సూచిస్తున్న యాగంటి ఆలయం
ఆది,అంతం ఈ సూత్రానికి సృష్టిలోని చిన్న ప్రాణినుంచి కాలాన్ని గణించే యుగాల వరకూ అన్ని అతీతులని హైందవ ధర్మాలు చెబుతున్నాయి. మొదలైన ప్రతి యుగం ఏదో ఒక సమ...
కలియుగాంతం రంకె వేసే నంది యాగంటి రహస్యం !
కర్నూలు జిల్లాలో బ్రహ్మం గారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ...
హటకేశ్వరం ఆలయం, శ్రీశైలం !!
హటకేశ్వరం, కర్నూలు జిల్లా, శ్రీశైలం మండలానికి చెందిన గ్రామము. శ్రీశైలమల్లిఖార్జున దేవస్థానమునకు మూడు కిలోమీటర్ల దూరములో కల మరొక పుణ్యక్షేత్రం హటక...
కొలను భారతి - ఎపి లో ఉన్న ఒకేఒక సరస్వతి దేవాలయం !!
క్షేత్రం : కొలను భారతి భక్తులు పిలుచుకొనేది : 'ఆంధ్రా బాసర' జిల్లా : కర్నూలు కొలను భారతి నుండి : ఆత్మకూరు - 20 KM, శ్రీశైలం - 130 KM, కర్నూలు - 88 KM, నంద్యాల - 70 KM, హైదరాబా...
మహానంది - మహాశివుడు నంది రూపంలో వెలసిన పుణ్య క్షేత్రం !!
క్షేత్రం : మహానంది జిల్లా : కర్నూలు (ఆంధ్ర ప్రదేశ్) సమీప పట్టణం : నంద్యాల (14 కి.మీ.ల దూరంలో) సమీప క్షేత్రాలు : శ్రీశైలం (172 కి.మీ.), అహోబిలం (69 కి.మీ.) మహానంది ఆంధ్...
బ్రహ్మంగారు కాలజ్ఞానం వ్రాసిన రవ్వలకొండ ప్రదేశం !
బ్రహ్మంగారు తెలుగు రాష్ట్రాలలో చాలా ఫెమస్. ఈయన దేశాటన చేస్తూ కాలజ్ఞానం వ్రాసారు. పశువుల కాపరిగా, వడ్రంగిగా కూడా భాద్యతలను నిర్వర్తించారు. ఈయన భవిష్...