శివుడు "బాబా వైద్యనాథ్" గా దర్శనమిచ్చే చితా భూమిని దర్శిస్తే సర్వరోగాలు మాయం
హిందూ పురాణాల ప్రకారం భారతదేశంలో ఉన్న కొన్ని దేవాలయాలు అత్యంత పురాతనమైనవి. వాటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకటి. కొన్ని ప్రత్యేక కారణాలతో ఆ పరమేశ్వర...
ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే..ఇక్కడే శ్రీకృష్ణుడు
విష్ణువు దశావతార రూపుడన్న విషయం మనకు తెలిసిందే. ప్రతి రూపానికి సంబంధించి భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేవాలయాలు వందల సంఖ్యలో ఉన్నా...
ఆ తిరుపతి మొక్కును ఈ తిరుపతి లో తీర్చుకోవచ్చు...కానీ
ద్వారకా తిరుమల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామము. ఇది విజయవాడ నగరానికి 98 కి.మీ. దూరంలోను, రాజమండ్రి నగరానికి 75 కి.మ...
అయోధ్య నగరం - ఒక మిస్టరీ ప్రదేశం !!
ఆ పుస్తకంలోని సమాచారం ప్రకారం శ్రీరాముడు పుట్టిన అయోధ్య .... ఇప్పుడు యుపిలో ఉన్న అయోధ్య ఒకటికాదని, నిజానికి ఆది పాకిస్థాన్ లో ఉందని ప్రసిద్ధ పురాతత్వ...
రఘుకుల నందనుడైన ఆ సీతాపతి పుట్టిన నగరం అయోధ్య
ప్రపంచంలో వున్న అత్యంతపురాతన నగరాలలో అయోధ్య ఒకటన్న సంగతి మీకందరికీ తెలిసిందే.రఘుకుల నందనుడైన ఆ సీతాపతి పుట్టిన నగరం అయోధ్య. ఒక స్వర్ణయుగానికి కేంద...
భారతదేశం చూడవలసిన పన్నెండు జ్యోతిర్లింగాలు
ప్రపంచంలోనే అత్యధిక దేవాలయాలు మన భారతదేశంలో వున్నందుకు మనమంతా గర్వపడాలి. విస్తారమైన జనాభా కలిగిన భారతదేశంలో వివిధ మతాల వారు జీవిస్తున్నారు. ఇక్క...
గోదావరి పుష్కరాలు ఎక్కడ ?? ఎలా ??
పుష్కరము అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానము. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశములోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి. ప...
అయోధ్య - శ్రీరాముడు అవతరించిన నేల !!
అయోధ్య ... ఈ పేరు వినగానే అందరికి గుర్తుకొచ్చేది శ్రీరాముడు !! రాముని జన్మభూమి గుర్తుకొస్తుంది! ఉత్తర ప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లా సరయూ నది ఒడ్డున వెల...