నెహ్రూ పర్వతారోహణ ఇన్స్టిట్యూట్ 14 నవంబర్, 1965 న స్థాపించబడింది మరియు పర్వతాల అంటే ఇష్టం అయిన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ (భారతదేశం యొక్క మొదటి ప్రధాన మంత్రి) పేరు దీనికి పెట్టారు. ఇది ఆసియా అంతటా గుర్తింపు పొందింది. ఇది భారతదేశం లో ప్రధాన పర్వతారోహణ సంస్థలలో ఒకటి.
పేరు సూచించినట్లుగా, ఇన్స్టిట్యూట్ పిల్లలు మరియు పెద్దలుకు పర్వతారోహణ మరియు ఇతర అడ్వెంచర్ కోర్సుల్లో శిక్షణ అందిస్తోంది. ఇక్కడ పర్యావరణ నియమాలు శిక్షణా సమయంలో పాటిస్తామని తెలుపాలి. ఈ ఇన్స్టిట్యూట్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిచే ఆవిష్కరించబడింది మరియు 1860 యొక్క చట్టం No.XXI కింద నమోదు చెయ్యబడింది.



Click it and Unblock the Notifications