బౌద్ధ మతాన్ని స్వీకరించి వ్యాప్తికి పాటుబడిన అశోక చక్రవర్తి ఈ అశోక స్తంభాన్ని నిర్మించాడు. దీనినే సింహ స్థంభం అనికూడా పిలుస్తారు. ఈప్రత్యేక నిర్మాణంతో అశోకుడు తనకు బౌద్ధ మతంపట్లగల గౌరవాన్ని ప్రకటించుకున్నాడు.
ఈ స్థంభం కొల్హువ లో కలదు. రెడ్ ఇసుక రాయి తో దీనిని నిర్మించారు. పై భాగంలో గంట ఆకారంలో వుంది ఇది 18.3 మీ.ల ఎత్తు లో వుంటుంది. స్థంభం పై భాగంలో పెద్ద సింహపు బొమ్మలు వుంటాయి. నేటికి ఈ స్తంభాన్ని ఎంతో భద్రంగా పరి రక్షిస్తున్నారు. దీని ఆవరణలోనే రామ్కుండ్ అనే కొలను కలదు.