ఈప్రదేశం ఒకప్పుడు వైశాలికి రాజధానిగా వుండేది. ఇక్కడ ఒక పార్లమెంట్ హౌస్ కలదు. అనేక శాసన విధులు , రాజకీయ చర్చలు నిర్వహించేవారు. లిచ్చావి లో రాజ్ విశాల్ కా ఘర్ కూడా ఒక ప్రధాన ఆకర్షణగా కలదు. దీనిని ఇపుడు, ఆర్కేయో లాజికల్ సర్వే అఫ్ ఇండియా నిర్వహిస్తోంది.
బౌద్ధ మతాన్ని స్వీకరించి వ్యాప్తికి పాటుబడిన అశోక చక్రవర్తి ఈ అశోక స్తంభాన్ని నిర్మించాడు. దీనినే సింహ స్థంభం అనికూడా పిలుస్తారు. ఈప్రత్యేక నిర్మాణంతో అశోకుడు తనకు బౌద్ధ మతంపట్లగల గౌరవాన్ని ప్రకటించుకున్నాడు.
ఈ స్థంభం కొల్హువ లో కలదు. రెడ్ ఇసుక రాయి తో...
ఈ మ్యూజియం లో వైశాలి లో జరిగిన తవ్వకాలలో బయట పడ్డ పురావస్తు వస్తువులు ఉంచబడ్డాయి. ఇక్కడ పురావస్తు శాఖ 1971 లో దీనిని ఏర్పరిచింది. దీనిలో బుద్ధుడికి సంబంచించిన అనేక విలువైన కిరీటం, నెక్ లెస్ ఇతర ఆభారనాలు కూడా కలవు. భూమి పర్ష ముద్ర లో కల ఒక తల లేని బుద్ధుడి...
ఈ నిర్మాణాన్ని విశ్వ శాంతి స్తూపం అని కూడా అంటారు. వైశాలి టూరిజం లో వరల్డ్ పీస్ పగోడా నిజంగా ఒక ప్రత్యేకత. దీనిని జపాన్ బౌద్ధ ప్రచారకులు నిర్మించారు. ఈ స్తూపం శాంతికి చిహ్నం గా వుంటుంది. ప్రపంచ శాంతి కొరకు జీవితాన్ని గడిపిన పూజ్య గురుజి గౌరవార్ధం ఈ పగోడాలు ప్రపంచం...
కుతగారసల విహార లో బుద్ధుడు వైశాలి సందర్శనలో తరచుగా తన నివాసంగా చేసుకొనేవాడు.
ఈచెరువు ను అభిషేక పుష్కరం అనికూడా అంటారు. ఈ ట్యాంక్ చుట్టూ ఆకర్షణీయ వివిధ ఔషధ , పూవులా వృక్షాలు వుంటాయి. గతంలో ఈ ట్యాంక్ నీటిని ఎంతో పవిత్రంగా భావించి వైశాలిపాలకులు తమ పట్టాభిషేకం ముంది దీనిలో స్నానం చేసేవారు.
వైశాలిలోకల ఈప్రదేశంలో మీరు శ్రీ రాముడి అడుగు జాడలు చూడవచ్చు. ఆయన జానక పూర్ వెళ్ళేటపుడు రాం చూర లో ఆగి అక్కడ స్నానం చేసినపుడు ఏర్పడిన ఆయన పాద ముద్రలు చూడవచ్చు.
బీహార్ లోని ఈ ప్రధాన ప్రదేశం రామాయణలో కూడా చెప్పబడింది. ఇక్కడ శ్రీ రామ నవమి ఉత్సవాలు అతి వైభవంగా...
ఈ స్మారక స్తూపాన్న్ని బౌద్ధ మత వ్యాప్తి కి కృషి చేసిన ఒక అధ్యాత్మికుడి జ్ఞాప్తిగా నిర్మించారు. బుద్ధుడి అస్తికలపై నిర్మించిన ఎనిమిది స్తూపాలలో ఇదిఒకటి. దీనిని స్తూప 1 అని అంటారు. మొదట్లో ఇది మట్టితో 8.07 మీటర్ల వెడల్పు తో తయారు చేసారు. చరిత్రకారులమేరకు ఈ స్మాక...
ఆనంద స్తూపాన్ని బుద్ధుడి ప్రధాన శిష్యుడు ఆనందుడి జ్ఞాపకార్ధం నిర్మించారు. ఈ ఆనంద్ స్తూప సమీపం లోనే ఆయన సమాధి కూడా కలదు. ఆయన అస్థికలు ఈ స్తూపం నిర్మాణంలో ఉంచారు.
ఈ ప్రదేశం అతి గొప్ప సంస్కృతి , చారిత్రక ప్రాధాన్యత కలిగినది. హరౌళి లో ఇది ఒక ప్రధాన ప్రార్ధన స్థలం. దీనిలో బుద్ధి మాయి మాత దేవతగా వుంటుంది. ప్రతి సంవత్సరం జరిగే బుద్ధి బాయి ఉత్సవాలకు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు.