"ఆలూ ఖేర్" గా కూడా ప్రసిద్ది చెందిన బంగాళాదుంప పంట ధనౌల్తి ప్రధాన మార్కెట్ నుండి సమీపం లో ఉంది. ఉత్తరఖండ్ ప్రభుత్వం అధీనం లో ఈ పొలం ఉంది. సన్ రైస్ పాయింట్ గా ప్రసిద్ది చెందిన ఈ ప్రాంతం నుండి డూన్ వాలీ యొక్క విశాలదృశ్య వీక్షణం కావించవచ్చు. అందమైన ప్రకృతిదృశ్యాలను తనివి తీరా చూడడానికి సందర్శకులు గుర్రాలను అద్దెకి తీసుకోవచ్చు. అత్యధిక మొత్తం లో బంగాళా దుంపలను ఉత్పత్తి చెయ్యడం వాళ్ళ ఈ ప్రాంతం నుండి బంగాళదుంప లు భారత దేశం లో ని వివిధ రాష్ట్రాలకి సరఫరా చెయ్యబడతాయి.