పద్మాపురం బొటానికల్ గార్దేన్లు తూర్పు కనుమల లో ఒక భాగం, ఇవి అరకు రోడ్ లో కలవు. ఈ గార్డెన్ రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో సైనికులకు కూరగాయలు పెంచేందుకు ఏర్పరచారు. అపుడు దానిని బొటనికల్ గార్డెన్ అనేవారు. ఇపుడు అది కూరలు మాత్రమే కాక ఒక హార్టికల్చరల్ నర్సరీ సైతం కలిగి అరుదైన పూవులు, చెట్లు కూడా అందిస్తోంది.
పద్మాపురం బొటనికల్ గార్డెన్ లో ఒక టాయ్ ట్రైన్ జూడ కలదు. పిల్లలకు, పెద్దలకు ఇది ఎంతో ఆనందం కలిగిస్తుంది. ఇది గార్డెన్ లోని అన్ని ప్రదేశాలను చూపుతుంది. ఇందులో రోజ్ గార్డెన్, చెట్ల పై ఇండ్లు కూడా కలవు. ఈ గుడిసె ఇండ్లను ముందుగా బుక్ చేసుకొని వసతిగా ఆనందించవచ్చు.