నాగనాధ్ జ్యోతిర్లింగ మత ప్రధానమైంది. ప్రత్యేకించి హిందువులకు పవిత్రమైనది. ఈ పుణ్య క్షేత్రం దేశంలోని ఇతర భాగాలలో కల హిందువుల పవిత్ర పన్నెండు జ్యోతిర్లింగాలలోను మొదటిదిగా చెపుతారు. నాగనాధ్ దేవాలయం చెక్కడాలు ప్రదేశానికి ఎంతో అందం తెచ్చి పెట్టాయి....