చింతామణి పార్శ్వనాధ దేవాలయం 12వ శతాబ్దంలో నిర్మించబడింది. పార్శ్వ నాధుడు జైన తీర్ధంకరులలో ఒకరు. ఇది ఒక కొండ అగ్రభాగంలో ఉంటుంది. దేవాలయ లోపలి భాగాలు, వివిధ అందమైన చెక్కడాలు, పెయింటింగులు కలిగి ఉంటాయి. అద్దాల డిజైన్లు గోడలపై కలవు. సందర్శకులు తప్పక ఆనందించగలరు.



Click it and Unblock the Notifications