రామకృష్ణ మిషన్ విద్యపేట్ ను 1922 లో స్థాపించారు. ఇక్కడ స్వామీ వివేకానంద సిద్ధాంతాలపై విద్య బోధిస్తారు. ఇది రామకృష్ణ మిషన్ నిర్వహించే ఒక పురాతన స్కూల్.
కేంపస్ లో పచ్చటి చెట్లు, అనేక పల గ్రౌండ్లు కలవు. ఈ స్కూల్ ను మిషన్ సన్యాసులు నిర్వహిస్తారు. ప్రపంచం నలుమూలలనుండి విద్యార్థులు వస్తారు. ఈ సంస్థ అనేక ఆధ్యాత్మిక పుస్తకాలు, ప్రచురిస్తుంది. సభలు నిర్వహిస్తుంది. కేంపస్ లో మెడికల్ సేవలు కూడా కలవు. ఇక్కడ ఒక యూనివర్సల్ టెంపుల్ కలదు. పండుగలు, ప్రార్థనలు చేస్తారు. రామకృష్ణ దర్శనం అనే ఒక ఎక్సిబిషన్ కలదు. ఒక మ్యూజియం, కలదు. దీనిని శారద దర్శన్ అంటారు.



Click it and Unblock the Notifications