మౌంట్ కార్మెల్ చర్చి ఎంతో పవిత్ర మైనదిగా చెపుతారు. ఈ చర్చి వి. పాలిపట్టి లో కలదు. తమిళ్ నాడు చరిత్ర లో ఒకప్పుడు ఈ చర్చి ప్రధాన పాత్ర వహించినది. ఈ చర్చి కి వాటికన్ సిటీ తో కూడా సంబంధాలు కలవు. ఈ చర్చి నిర్మాణం గోతిక్ శైలి లో సాగినది. ఇక్కడ జరిగే గ్రోత్తో ఫెస్టివల్ ఎంతో ప్రాముఖ్యత కలది. ఈస్టర్ పండుగ తర్వాత రెండవ శుక్రవారం నాడు చర్చి అధికారులు గ్రోత్తో ఫెస్టివల్ నిర్వహిస్తారు. రాష్ట్రం లోని అనేక మంది భక్తులు ఈ వేడుకలకు హాజరవుతారు.