ఇక్కడకల వరద వినాయక దేవాలయం అతి పెద్ద ఆకర్షణ. ఈ దేవాలయం షుమారు మూడు వందల సంవత్సరాల క్రిందట క్రీ.శ. 1725 సంవత్సరంలో పేష్వా సర్దార్ రామ్ జీ మహదేవ్ వరద వినాయక బివాల్కర్ నిర్మించారు. కాలానుగుణంగా ఈ దేవాలయం కొంతమేరకు శిధిలమైంది కనుక అప్పటి ఆకర్షణ లేదు....
బల్లాలేశ్వర్ దేవాలయం ఎనిమిది పవిత్ర అష్టవినాయక దేవాలయాలలో ఒకటి. ఇది సారస్ గఢ్ కోట మరియు అంబానది మధ్యగా ఉంటుంది. బల్లాలేశ్వర దేవాలయం పాలి గ్రామంలో కలదు. అసలు ప్రార్ధనా స్ధలం శ్రీ ఫడ్నీస్ కాలంలో అంటే సుమారుగా 250 సంవత్సరాల క్రిందటిది. ఈ దేవాలయాల సముదాయంలో...
దుర్షీత్ అనేక వృక్షాలకు, జంతువులకు నిలయం. ఈ ప్రాంతం సహ్యాద్రి కొండల శ్రేణిలో కలదు. ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గం వలే ఉంటుంది. పర్యాటకులకు ఇక్కడి సహజ అందాలు అచ్చెరువు కలిగిస్తాయి. మంత్ర ముగ్ధులైపోతారు. వన్య జంతువులు సహజంగా ఈ ప్రదేశంలో తిరుగాడుతూంటాయి. చెట్ల...