కృష్ణుని విధేయ భక్తురాలయిన,గాయని మీరాబాయికి అంకితం ఇవ్వబడిన ఈ చిన్న దేవాలయం , జగత్ మందిరానికి దగ్గరలోని జన నివాసిత ప్రాంతంలో ఉన్నది. రాజ కుటుంబంలో పుట్టి పెరిగిన మీరా కు 16 వ శతాబ్దం లో రాజస్తాన్ రాజు తో వివాహం జరుపబడిందిగా చెప్పబడుతుంది. కాని తనని తానూ శ్రీ కృష్ణుని భార్యగా భావించుకునే మీరాకు ఈ వివాహం సంతోషం కలిగించలేదు. అంతేకాక మీరాబాయి ఉత్తర భారత దేశం అంతటా తీర్ధయాత్ర చేసి ద్వారక కు వచ్చి తన భక్తీ యొక్క శక్తి తో ద్వరకాధీశ్ దేవాలయంలోని విగ్రహంలో ఐక్యం చెందిదని చెప్తారు.