ఈ టెంపుల్ సిర్హిండ్ - చండి ఘర్ రోడ్ లో అత్తెవాలి అనే గ్రామం లో కలదు. ఈ దేవత రాజు ప్రిథ్వి రాజ్ చౌహాన్ కాలం నాటిది. కొంతమంది యాత్రికులు ఈమె విగ్రహాన్ని తీసుకు వేలుతూండగా, ఈ ప్రదేశం వచ్చేసరికి వారి బండ్లు కదల లేదు. అపుడు మాత స్వరం తనను అక్కడ ప్రతిష్టించమని ఆదేశించగా వారు ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టించారు. ఇక్కడ జరిగే దసరా ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.