అబోహర్ వన్యప్రాణుల అభయారణ్యం, ఈ ప్రాంత సహజత్వానికి భావ రూపక సాక్ష్యంగా ఉంది. ఈ ప్రాంతం 2000 లోని వన్యప్రాణుల అభయారణ్యం 1972 వన్యప్రాణుల సంరక్షణా చట్టం కింద ప్రకటించబడింది. ఈ అభయారణ్యం బిష్నోయి సంఘంవారు నివశించే 13 రెవెన్యూ గ్రామాలను కలిగిఉంది. అనేక రకాల జంతువులు...
ఆంగ్లో-సిక్కుల యుద్ధ స్మారకం, అమరవీరుల గౌరవార్ధం 1976 లో నిర్మించబడింది. ఫెరోజెషాహ్, ముడ్కి వద్ద బ్రిటీషు సమూహాలకు వ్యతిరేకంగా చేసిన యుద్ధంలో తమ జీవితాలు కోల్పోయిన పంజాబీల పరాక్రమానికి గుర్తుగా పెద్ద చిత్రాలు ఉన్నాయి. రాజస్తాన్ కాలువ ఒడ్డున ఉన్న ఈ మూడంతస్తుల భవనం...
జైన్ మందిరం, ఫెరోజెపూర్ నుండి షుమారు 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న జీర లోని అందమైన ఆలయం. 23 వ తీర్ధంకరుడైన పార్స్వనాద్ కి అంకితం చేయబడిన ఈ ఆలయం 1980 లో నిర్మించబడింది. 1200 ఏళ్ల నాటి ఇత్తడి విగ్రహాలు ఉండడం ఈ ఆలయ ముఖ్య లక్షణం. గుజరాత్ లోని పాలిటన నుండి తెచ్చిన ఈ ఆలయ...
ఇండియా-పాకిస్తాన్ సరిహద్దు నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న జాతీయ అమరవీరుల స్మారకం, 1968 లో సట్లేజ్ నది ఒడ్డుపై నిర్మించబడింది. విప్లవకారులైన భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు లు మరణశిక్ష నిర్ణయించిన తేదీకన్నా ఒకరోజు ముందే ఉరితీసారు. లాహోర్ పౌరుల ఒత్తిడిని...
చక్ సర్కార్, ముందోట్ గ్రామానికి సమీపంలో ఉన్న అటవీ ప్రాంత విభాగం, ఇది 1953 లో పంజాబ్ ప్రభుత్వం చే సంరక్షణ అడవిగా ప్రకటించబడింది. ఈ అడవి కృత్రిమ పునరుజ్జీవన సహాయంతో పునరుద్ధరించబడిన ఒక పరివేష్టిత ప్రదేశం. ఎక్కువ పొదలతో నిండిన వృక్షాలు గల ఈ కృత్రిమ అడవి అటవీ శాఖ...
1965 యుద్ధంలో ప్రాణాలు అర్పించిన ఇన్ఫాంట్రీ విభాగానికి చెందిన 7 మంది సైనికుల గౌరవార్ధం 1969 బర్కీ స్మారకం నిర్మించారు. ఈ స్మారకానికి శంకుస్థాపన 11 సెప్టెంబర్సెప్టెంబర్ 1969 నాడు లెఫ్టినెంట్ జనరల్ హర్బక్ష్ సింగ్ వి సి చేయగా, లెఫ్టినెంట్ జనరల్ హెచ్ కె సిబాల్ ఎం వి...
పోతిమల 1745 లో గురు జీవన్ మాల్ చే నిర్మించబడింది. పోతిమల అనే పేరు పోతి (పవిత్ర పుస్తకం), మల (ప్రార్ధన) శ్రీ గురు నానక్ జీ నుండి ఉద్భావించబడింది – అది ఇక్కడ ప్రదర్శించబడింది. పర్యాటకులు ప్రదర్శనలో గురు జి పాదం, సాలిగ్రం ని కూడా చూడవచ్చు. ప్రతి సంవత్సరం...
86 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వున్న హారికే చిత్తడి నేల ఫిరోజ్పూర్ అమృతసర్ సరిహద్దులో వుంది. దీని అంతర్జాతీయ ఖ్యాతి వల్ల ఈ చిత్తడి నేలను 1999 లో వన్యప్రాణి అభయారణ్యంగా ప్రకటి౦చారు. ఈ భూభాగానికి 1990 లో అంతర్జాతీయ చిత్తడి నేలల సంస్థ UNDP పథకం క్రింద రామసార్...
శానే-ఇ-హింద్, కాంక్రీటుతో చేసిన పెద్ద నిర్మాణం, ఇది పంజాబ్ ప్రధాన వాస్తుశిల్పి చే రూపొందించబడింది. ఇది షుమారు పొడవు 42 అడుగులు, 56 అడుగుల ఎత్తుతో, 91 అడుగుల వెడల్పుతో, ఇది బయటవారిని మొదటి చూపులోనే ఆకర్షిస్తుంది. శానే-ఇ-హింద్, పాకిస్తాన్ లోని ఫఖ్ర్-ఇ-పక్...