1965 యుద్ధంలో ప్రాణాలు అర్పించిన ఇన్ఫాంట్రీ విభాగానికి చెందిన 7 మంది సైనికుల గౌరవార్ధం 1969 బర్కీ స్మారకం నిర్మించారు. ఈ స్మారకానికి శంకుస్థాపన 11 సెప్టెంబర్సెప్టెంబర్ 1969 నాడు లెఫ్టినెంట్ జనరల్ హర్బక్ష్ సింగ్ వి సి చేయగా, లెఫ్టినెంట్ జనరల్ హెచ్ కె సిబాల్ ఎం వి సి దీనికి ప్రారంభోత్సవం చేసారు. ప్రస్తుతం సరఘరీ సముదాయంలో భాగమైన ఈ స్మారకం లో మధ్యలో తెల్ల రాయి, ఎర్రటి ఇసుకరాయితో నిర్మించిన 27 అడుగుల ఎత్తైన స్థంభం వుంది. మధ్యలో స్తంభంతో దక్షిణాన లోహపు తొట్టి, బర్కీ మైలురాయి, ఉత్తరంలో నీటి ఫౌంటెయిన్ వున్నాయి. భారతీయ సంప్రదాయ నిర్మాణ శైలిలో వుండే బర్కీ స్మారకం ఇక్కడి చెక్కుళ్ళకు కూడా ప్రసిద్ది చెందింది.



Click it and Unblock the Notifications