త్రికూటేశ్వర దేవాలయం, శైవ దేవాలయం. గడగ్ పట్టణంలో కలదు. ఇక్కడ విశేషంగా మూడు శివలింగాలు ఒకే రాతిపై ఉంటాయి. తూర్పు భాగంగా బ్రహ్మ, శివ మరియు విష్ణు మూర్తులను ప్రతిబింబిస్తాయి. త్రికూటేశ్వర దేవాలయం లో మరికొన్ని దేవాలయాలుండటంతో దీనిని సముదాయమన్నారు. లోపల సరస్వతి...
దొడ్డ బసప్ప (డంబాల గుడి)డంబాలలోని దేవాలయాలలో ఈ దేవాలయం అనేక కోణాలు కలిగి ఆకర్షణీయ ఆకారంలో ఉంటుంది. ఈ గుడిలో శివలింగాన్ని ఆ ప్రాంత ప్రధాన దేవుడుగా కొలుస్తారు. గడగ్ వచ్చే యాత్రికులకు చూచి ఆనందించేందుకు తప్పక సూచించదగినది. చరిత్రకారుల మేరకు ఈ దేవాలయాన్ని...
వీర నారాయణ దేవాలయం 11వ శతాబ్దంలో నిర్మించబడింది. గడగ్ లో చూడవలసిన ప్రధాన దేవాలయాలలో ఇది ఒకటి. దీనిలో మహా విష్ణువు లేదా నారాయణుడి విగ్రహం ఉంటుంది. ధోవతి కట్టబడి తన నాలుగు చేతులలోను చక్రం, శంఖు, గద మరియు పద్మాలతో యుద్ధానికి సన్నద్ధం అవుతున్నట్లు ఉంటుంది. పర్యాటకులు...
గడగ్ జిల్లా నార్గుండ్ ప్రదేశంలో నార్గుండ్ కోట ప్రసిద్ధి గాంచింది. సర్కా 1675 లో ఛత్రపతి శివాజి నిర్మించిన రెండు కోటలలో ఇది ఒకటి. రెండవది రామదుర్గ కోట. 1691-92లో దీనిని ఔరంగజేబు స్వాధీనం చేసుకోగా 1706-07 లలో రామరావ్ దాదాజీ భావే తిరిగి పొందాడు. 1778 లో దీనిని మైసూరు...
పర్యాటకులు మాగడి సరస్సు లేదా మాగడి కెరె వద్ద కల మాగడి పక్షి సంరక్షణాలయాన్ని చూడాలి. ఇది గడగ్ నుండి 26 కి.మీ.ల దూరం. ఈ సరస్సు సుమారు 134 ఎకరాలలో విస్తరించింది. దీని వర్షాధారం సుమారు 900 హెక్టేర్ల ప్రాంతం. సరస్సు పక్కల నుండి కావేరి నది ప్రవహిస్తుంది. పర్యాటకులు...
వేంకటేశ్వర దేవాలయం వెంకటపుర అనే చిన్న గ్రామంలో కలదు. ఇతిహాసం మేరకు వేంకటేశ్వరుడు ఆవుపేడలోని ఒక రాతిలో తిరుపతి దర్శించలేని ఒక భక్తునికి దర్శనం ఇస్తాడు. పర్యాటకులు ఈ దేవాలయాన్ని గడగ్ కు 15 కి.మీ.ల దూరంలో అతి ప్రశాంతమైన ఈ ఊరిలో దర్శించి వేంకటేశ్వరుని ఆశీస్సులు...
గజేంద్రఘడ్ ఒక చిన్న యాత్రా పట్టణం. దీనికి చట్టుపక్కల అంతా కొండలు. ఈ ప్రాంతంలో ఇది మరో చారిత్రక ప్రదేశాలు కల పట్టణం. శివాజి కోట చాళుక్యుల చారిత్రాత్మక నిర్మాణాలున్న పడమటి భాగాలలో ఉంది. ఈ కోటకు చరిత్ర ప్రాధాన్యత కూడా ఉంది. ఈ కోటను ఛత్రపతి శివాజీ మహరాజ్...
హార్టి ప్రదేశంలో కూడా అనేక పురాతన మరియు ఆధునిక దేవాలయాలున్నాయి. హార్టి గడగ్ జిల్లాలో ఒక చిన్న పట్టణం. ఈ చిన్న పట్టణంలో పార్వతీ పరమేశ్వరుల దేవాలయం ఉంది. దీనినే శ్రీ ఉమా మహేశ్వరి దేవాలయం అని కూడా అంటారు. దీనిని చాళుక్యుల పాలనలో నిర్మించారు. హార్టి లో...
గడగ్ పట్టణంలోని రాణ్ ప్రదేశం చారిత్రక ప్రాధాన్యత కలది. పురాతన కాలంలో రాణ్ ప్రదేశాన్ని ద్రోణా చార్య అని అనేవారు. ఇపుడది ద్రోణాపూర్ గా మారింది. ఈ పట్టణంలోని దేవాలయం ప్రాచీన శిల్పి మరియు యోధ గురువు అయిన ద్రోణా చార్యులు నిర్మించారని స్ధానికుల కధనం. ఈ పట్టణంలో గల...
లక్ష్మేశ్వర ఒక వ్యవసాయ వ్యాపార పట్టణం. గడగ్ జిల్లాలో కలదు. ఈ పట్టణం మతపర అంశాలకు ప్రసిద్ధి. ఇక్కడ జైనమత అనుచరులేకాక శివ భక్తులు కూడా ఉంటారు. సోమేశ్వర దేవాలయంలో శివ భగవానుడి విగ్రహం కలదు. ఈ దేవాలయం సుందరమైన శిల్పాల కళ కలిగి ఉంటుంది. సన్నబాసడి మరయు శంకబసడి అనేవి...
నారాయణ దేవాలయం పద్మబ్బరాసి బసడి గా పిలువబడే జైన దేవాలయం. దీనిని క్రీ.శ. 950 లో క్రిష్ణ III నిర్మించారు. దీనిని గంగ పెర్మాడి భుట్టయ్య పాలకులు రాణి పద్మబ్బరాశి అనుమతించారు. ఇది రాష్ట్రకూట దేవాలయాలలో పెద్దది. అతి పెద్దదైన ఈ రాష్ట్రకూట దేవాలయాన్ని తప్పక...
గడగ్ లోని త్రికూటేశ్వర దేవాలయం వద్ద సరస్వతి దేవాలయం కలదు. ఈ దేవాలయం చాళుక్యుల నాటి శిల్ప వైభవం కలిగి ఉంది. అసాంఘిక శక్తుల కారణంగా సరస్వతీ దేవి తన అసలు రూపాన్ని ఇక్కడ కోల్పోయింది. కనుక మరొక విగ్రహాన్ని సరికొత్తగా ప్రతిష్టించారు. ఇక్కడే ఆది శంకరాచార్య విగ్రహం కూడా...
గడగ్ చేరిన పర్యాటకులు శ్రీ జగద్గురు బుదిమహాస్వామి సంస్ధాన మఠాన్ని చూడాలి. ఈ మఠం అంతూరు బెంటూరు పట్టణంలో కలదు. ఇక్కడి నివాసితులు వ్యవసాయం చేస్తారు. శ్రీ జగద్గురు బుదిమహాస్వామి ఈ మఠంలో 775 సంవత్సరాలు నివసించాడని చెపుతారు. ఈ గ్రామంలో హిందువులు, ముస్లింలు సఖ్యతతో...
శ్రీ రామ దేవాలయం గడగ్ జిల్లాలోని బేలాధాది గ్రామంలో కలదు. దేవాలయంలో శ్రీరామ, లక్ష్మణ మరియు సీత విగ్రహాలు ఎంతో అందంగా ఉంటాయి. ఈ విగ్రహాలను పూజనీయులు శ్రీ బ్రహ్మానంద మహరాజ్ ప్రతిష్టించారు. ప్రతి సంవత్సరం ఉగాది నుండి రామనవమి వరకు అతి ఘనంగా వేడుకలు జరుగుతాయి. గడగ్...
గడగ్ జిల్లాలో కుర్తాకోటి ఒక చిన్న గ్రామం. ఇక్కడి ఉగ్ర నరసింహ, విరూపక్షలింగ మరియు దత్తాత్రేయ దేవాలయాలు హిందువులకు ఎంతో పవిత్రమైనవి. వీటితో పాటు పర్యాటకులు శ్రీరాముని దేవాలయం, అల్లం ప్రభు మఠం కూడా చూడవచ్చు. రామ దేవాలయంలో శ్రీరాముడు, లక్ష్మణుడు, సీత విగ్రహాలుంటాయి....