కరార్ ఫోర్ట్ లేదా జౌంపూర్ కోటగా కూడా పిలవబడే షాహి ఖిల్లా (రాయల్ ఫోర్ట్) ఒక చరిత్రను కలిగి ఉంది. దీనిని గతంలో ఒక మట్టిదిబ్బ మీద నిర్మించారు. అప్పుడు కేర్రార్ ఫోర్ట్ అని పిలిచేవారు. దీనిని 1376-77 సంవత్సరం లో ఫిరోజ్ షా తుఘ్లక్ యొక్క సేనాపతి అయిన ఇబ్రహీం నయిబ్...
షాహి బ్రిడ్జ్ ను మొఘల్ బ్రిడ్జ్, అక్బరి బ్రిడ్జ్ లేదా మునిమ్ ఖాన్ బ్రిడ్జ్ అని వివిధ రకాలుగా పిలుస్తారు. ఈ బ్రిడ్జ్ ను మొఘల్ చక్రవర్తి అక్బర్ పాలనలో జౌంపూర్ యొక్క రాష్ట్ర గవర్నర్ అయిన మునిమ్ ఖాన్ నిర్మించారు.
ఈ బ్రిడ్జ్ ను ఒక ఆఫ్ఘన్ ఆర్కిటెక్ట్ అయిన అఫ్జల్...
బారి మసీదు, జుమ (శుక్రవారం) మసీదు లేదా జామి మస్జిద్ అని పిలిచే జమ మస్జిద్ జౌంపూర్ నగరంనకు ఈశాన్య ప్రాంతంలో 2.2 కిమీ దూరంలో ఉంది. 15 వ శతాబ్దంలో ఈ స్మారక చిహ్నం భారతదేశంలో ఫిరోజ్ షా తుఘ్లక్ హయాంలో నిర్మించబడింది. దాని నిర్మాణకళ రూపకల్పన మరియు శైలి ఆటలా మసీదును పోలి...
1377 వ సంవత్సరంలో ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా తుఘ్లక్ III ఉన్న సమయంలో పునాది వేసెను. అయితే జౌంపూర్ కు ఈశాన్యంగా 2.2 కిమీ దూరంగా ఉన్న ఆటలా మసీదును 1408 వ సంవత్సరంలో జౌంపూర్ పాలకుడు అయిన సుల్తాన్ ఇబ్రహీం షార్కీ నిర్మించెను.
మొదట ఆటలా దేవికి అంకితం చేసిన ఒక...
లాల్ దర్వాజా మసీదు లేదా రూబీ గేట్ మసీదు జౌంపూర్ నగరం శివార్లలో ఉంది. దీనిని 1447 వ సంవత్సరంలో సుల్తాన్ మహ్ముద్ షార్కీ రాణి అయిన బిబి రజ్యి నిర్మించెను. జౌంపూర్ ఒక ముస్లిం మతం సెయింట్ అయిన మౌలానా సయ్యద్ ఆలీ దావూద్ కుతుబ్బుదిన్ కు అంకితం చేశారు. మసీదు ఆమె...