Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కరైకుడి » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? కరైకుడి రైలు ప్రయాణం

రైల్ మార్గం ద్వారా: కరైకుడి జంక్షన్ త్రిచి-రామేశ్వరం రైల్వే లైన్ మరియు మయిలడుతురై-కరైకుడి రైల్వే లైన్ కు అనుసందిచబడింది. ఈ రెండు లైన్లలో రోజీ 5 రైళ్ళు నడుస్తున్నాయి మరియు ఇవి కరైకుడికి చేరుస్తాయి. ఈ మధ్యనే, కరైకుడి మరియు పట్టుకోట్టై కి జత చేయటానికి మీటర్ గేజ్ సెక్షన్ మీద పని ప్రారంభమైంది. ఇది త్వరలోనే బ్రాడ్ గేజ్ కు మార్చబడుతుంది.

రైలు స్టేషన్లు కరైకుడి