ఏడు క్షేత్రాల దర్శనంతో కోటి పాపాలు ప్రక్షాళన అవుతాయి
అఖండ భారత దేశంలో అతి పురాతన, పురాణ కాలం కంటే ప్రాచీన మైన ఏడు క్షేత్రాలు ఉన్నాయి. వీటినే సప్త పురాలు అని అంటారు. హిందూ పురాణాలను అనుసరించి భారత జీవిత చరమాంకంలో ఈ ఏడు క్షేత్రాలను సందర్శిస్తే...
ఒక వైపు రాచరికపు ఆనవాళ్లు...మరోవైపు ఆధ్యాత్మిక పరిమళాల కోసం చలో...
మహారాష్ట్ర రాష్ట్రంలోనే కాక భారత దేశ చరిత్రలోనే పూనే ప్రత్యేకత సంతరించుకొన్న నగరం. మరాఠాల థీరత్వానికి ప్రతీక. ముఖ్యంగా శివాజీ పాలనలో ఈ పూనే సర్వతోముఖంగా అభివ`ద్ధి చెందింది. అనేక కోటలు, ఉధ్యానవనాలు...
వర్షాలతో తడిచిన ఈ తెలంగాణ అభయారణ్యాల అందాలు వర్ణించగలమా?
వేసవి ఉక్కపోతల నుంచి మనుషులే కాదు జంతువులు, చెట్లు కూడా ఉపశమనం పొందుతున్నాయి. అందుకే దేశంలోని అనేక అభయారణ్యాలు నూతన అందాలను సంతరించుకుంటూ పర్యాటకులను రారమ్మని ఆహ్వానిస్తున్నాయి. ఇందుకు తెలంగాణ...
భూమి పై నుంచి చూస్తే ఇంత అందంగా కనిపించవు ఎందుకబ్బా?
మనకు రెక్కలు ఉంటే ఎంత బాగుంటుందో నని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఎందుకంటే ఆకాశంలో అలా ఎగురుతూ భూమి పై ఉన్న అందాలను చూస్తూ సమయాన్ని ఇట్టే మరిచిపోవాలని ఎవరి ఉండదు చెప్పండి. అయితే దేవుడు మనకు ఆ...
ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
మురమళ్ల పురాణ ప్రాధాన్యత కలిగిన పుణ్యక్షేత్రం. ఇక్కడ వీరభద్రుడికి, భద్రకాళికి గాంధర్వ పద్దతిన వివాహం జరిగింది. ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అందువల్లే ఇక్కడ స్వామివారికి వివాహం జరిపిస్తే...
నదీ జలాల పై సయ్..సయ్ మంటూ దూసుకు పోదాం
ఉరిమే ఉత్సాహం యువత సొంతం. అందువల్లే యువత మిగిలిన వయస్సుల వారితో పోలిస్తే కొంత భిన్నంగా ఆలోచిస్తారు. అంతే కాకుండా కొంత తెగువ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ విషయం పర్యాటకంలో కూడా కనిపిస్తుంది. అందుకే...
చిటపట చినుకుల్లో కర్నాటకలోని ఈ పర్యాటక అందాలను చూడాల్సిందే
పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలోని అనేక పర్యాటక ప్రాంతాలు కొత్త అందాలను సంతరించుకొంటూ పర్యాటకులను రారమ్మని ఆహ్వనిస్తున్నాయి. అదే విధంగా సముద్ర తీర ప్రాంతాల్లోని...
గోదారమ్మ పుట్టుకకు కారణం ఓ ఆవు, ఆ ఘటన జరిగింది మన ఆంధ్రలోనే
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వర్షాలు బాగా పడుతున్నాయి. దీంతో నదీ జలాలలన్నీ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్నాయి. ఇందుకు దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాలు కూడా అతీతం కాదు. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలోని...
2000 చిలుకమ్మలు ఒకే చోట...గిన్నీస్ బుక్ కు ఎక్కేనంట
మనం చిన్నప్పుడు ఉదయం లేచిన వెంటనే పక్షుల కిలకిల రావాలను వినసొంపుగా మన చెవులను తాకేవి. ఆ ధ్వనుల సవ్వడులు మనసుకు ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తూ ఆ రోజు చేయాల్సిన పనులను మరింత ఆసక్తితో చేసేలా...
ఎడారి కోటల వైపు చకచకా అడుగులు వేద్దాం, ట్రెక్కింగ్ లో నూతన అనుభూతి పొందుదాం,
మీరు పర్వతాలపై ట్రెక్కింగ్ చేసి ఉండవచ్చు, కానీ ఎప్పుడైనా, ఎడారిలో కొండల పైకి ఎక్కడం గురించి ఆలోచించారా? ఇది ఆహ్లాదకరమైన మరియు పూర్తిగా భిన్నమైన అనుభవంగా మిగిలిపోతుంది. జైపూర్ ఎడారిలో లేనప్పటికీ,...
పర్యాటకుల స్వర్గధామం జున్నూర్ ను సందర్శించారా?
భారతదేశంలో మూడవ అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో , చాలా విశేషాలకు పుట్టినిల్లు. ఈ రాష్ట్రంలోనే ముంబై మరియు పూణే వంటి మహా నగరాలకు, గోదావరి మరియు కృష్ణ వంటి జీవనదుల జన్మస్థలాలు ఉన్నాయి. అత్యంత...
కోణార్క్ నృత్యోత్సవం చూసొద్దాం
సంప్రదాయ నృత్య కళాకారులు తమ నాట్య ప్రతిభను ప్రదర్శించాలని తహతహలాడే సమయం ఆసన్నమవుతోంది. ఇందు కోసం ఒక వైపు ఒడిషా ప్రభుత్వం కార్యకలాపాలలను ఇప్పటికే మొదలు పెట్టగా మన రైల్వే శాఖ కూడా అక్కడికి...
భూగర్భంలో సముద్ర గర్భంలో విహరించే అనుభూతిని పొందాలంటే చలో బాగ్ ఈ బహు
అక్వేరియం చూడటం అటు పిల్లలకే కాకుండా ఇటు పెద్దలకు కూడా మనసుకు ఆహ్లాదాన్ని కలిగించేదే. ఎందుకంటే ఒకే చోట ఒకటి కంటే ఎక్కువ రకాలైన చేపలను వివిధ రంగుల్లో చూడటం ఎవరికి ఇష్టముండదు చెప్పండి. అందుకే చాలా...
చిటపట చినుకుల్లో తడుస్తూ లోనావాల అందాలను చూడటానికి వెల్దామా?
పశ్చిమ కనుమల్లో ఉన్న అత్యంత అందమైన పర్యాటక ప్రాంతాల్లో లోనావాల కూడా ఒకటి. పూనే నుంచి 65 కిలోమీటర్లు, ముంబై నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోనావాల ప్రముఖ హిల్ స్టేషన్. ప్రశాంత వాతావరణంలో వీకెండ్ ను...
ఇంద్రుడి శరీరం పై ఉన్న ‘యోని’ లను తొలగించి శుచి చేసిన క్షేత్రం
భారతదేశంలో శుచీంద్రంలో ఉన్న ధనుమలయన్ ఆలయం మూలవిరాట్టు రూపం మరెక్కడా మనకు కనిపించదు. ఒకే విగ్రహంలో శివుడు, విష్ణువు, బ్రహ్మ దేవుళ్లను మలిచిన తీరు మనకు అబ్బుర పరుస్తుంది. శుచీంద్రం దత్తాత్రేయ...
గోవా చుట్టు పక్కల ఉన్న ఈ జలపాతాల వైపు అడుగులు వేశారా?
గోవా అన్న తక్షణమే ప్రతి ఒక్కరికి అక్కడి బీచ్ లే గుర్తుకు వస్తాయి. చిన్న, పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆ సముద్ర తీర ప్రాంతాల్లో అలలతో పోటీపడి కేరింతలు కొట్టాలనే గోవాకు వెలుతుంటారు. అయితే...
తెలుగు నేల పై ఈ జలపాతాల హొయలు ఈ వర్షాకాలంలో చూడాల్సిందే
ఉభయ తెలుగు రాష్ట్రాలు ప్రకృతి సంపదకు నిలయాలు. అటు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇటు తెలంగాణాలో కూడా పచ్చటి అడవులు, పరవళ్లు తొక్కే నదీ జలాలు, అంతెత్తు నుంచి కిందికి దుముకే జలపాతాలకు కొదువు లేదు....
తిరుమల వేంకటేశ్వరుడి పల్లకి దేనితో ఎవరు చేయించారో తెలుసా?
తిరుమల వేంకటేశ్వరుడి సేవించి ఆయన ఆశిస్సులు పొందిన వారు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం కార్పోరేట్ దిగ్గజాల నుంచి రాజకీయ నాయకుల వరకూ ఏదేని ఒక పనిని ప్రారంభించడం లేదా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే సమయంలో ఆ...