స్నో ఫాల్ ఎంజాయ్ చేయాలంటే ఆంధ్రా కాశ్మీర్ గా పిలుచుకునే ‘లంబసింగి’కి వెళ్ళాల్సిందే..!
దట్టంగా కమ్ముకున్న పొగమంచు...ఓవైపు ఇంకా కురుస్తున్న మంచు తుంపరులు...ఈడ్చికొట్టే అతిచల్లని గాలులు...ఒకవైపు వలస పూల సోయగాలు...మరోవైపు ఆకుపచ్చని హరితారణ్యం అందాలు.... అంతా ప్రకృతి సోయగాల మయం...వెరసి...
స్వయంగా శివుడే లింగాన్ని సృష్టించిన తిరువిడై మరుదూర్ శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయం దర్శిస్తే..
తిరువిడైమరుదూర్ శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయంను మధ్యార్జునం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంను శివుడికి అంకితం చేయబడినది. ఈ ఆలయంలో శివుడు మహాలింగేశ్వరుడు. ఈ ఆలయం చాలా పెద్దది. ఆలయంకు తగ్గట్లే ఆలయంలో...
జాలీ..జాలీగా.. షిమోగా (శివమొగ్గ) వెళ్లొద్దాం..
ఈ వర్షాకాలంలో కనుచూపుమేర విరబూసుకున్న పచ్చదనం..నింగిని తాకే కొండలు..హిమమంతో దోబూచులాడుతూ కనబడే గిరులపై నుండి కిందకు పరవళ్లు తొక్కుతూ జాలువారే పాలనురుగల్లాటి జలపాతాల...సెలయళ్ళ గలగలలు..అరుదైన వృక్ష,...
పరవళ్ళు తొక్కే సౌందర్యం..మత్స్యకారుల సందడితో.. విజింజమ్
కేరళ అంటేనే ప్రకృతి పరవళ్ళు తొక్కే సౌందర్యంతో పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది. పర్యాటక పరంగా ప్రసిద్ది చెందిన కేరళలో లెక్కలేనన్ని బీచ్ లు, లెక్కకు మంచిన వాటర్ ఫాల్స్, హిల్ స్టేషన్స్ ఉన్నాయి. అవే కాదు,...
మనోహరమైన శిల్పాలకు నిలయాలు దారాసురం: శ్రీ ఐరావతేశ్వర స్వామి ఆలయం
మన దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే తమిళనాడులో పుణ్యక్షేత్రాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్న అద్భుత ఆలయాలు మరెక్కడా కనిపించవు. వాటిల్లో దేని ప్రత్యేకత దానిదే. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా...
ఆగస్టు నెలలో ఈ ప్రదేశాల్లోని ప్రకృతి అందాలు మాయ చేస్తాయి..
Luca Bravo వాతావరణం ఆహ్లాదంగా ఉండే ఈ సమయంలో టూర్ ప్లాన్ చేసుకుంటే ఉరుకుల పరుగుల జీవితం నుంచి మంచి రిలీఫ్ దొరుకుతుంది.కొన్ని పర్యాటక ప్రాంతాలు ఎప్పుడూ చూసిన ఒకే రకంగా ఉంటాయి....
సపూతర కి రాణి: అబ్బురపరిచే పచ్మఢీ అందాలు తిలకించాల్సిందే..
మధ్య ప్రదేశ్ ను 'భారత దేశపు హృదయ భాగం ' అని ముద్దుగా పిలుస్తారు. భౌగోళికంగా దేశానికి మధ్యలో కల ఈ రాష్ట్రంలో అనేక అద్భుత టూరిస్ట్ ఆకర్షణలు కలవు. కామకేలి ప్రదర్శించే అరుదైన శిల్పాల ఖజురాహో, పచ్మారి...
శివుడికి నైవేద్యంగా పీతలను సమర్పించే దేవాలయం ఎక్కడో తెలుసా?
మన దేశం ఎన్నో చారిత్రక, పురాతన దేవాలయాలకు నిలయం. ఎన్నో శతాబ్దాల కిందట నిర్మించినా ఇప్పటికీ చెక్కు చెదరని ఆలయాలు కొన్ని ఉంటే, ఇంకా...
భీమ్బెట్కా రాతి గుహల్లో ఆదిమ మానవులు గీసిన పెయింటింగ్స్ చూస్తే ఆశ్చర్యపడాల్సిందే..!
దేశ విదేశాల నుంచి వచ్చే వేలాది మంది పర్యాటకులు సందర్శించే భోపాల్ దేశంలోని సుప్రసిద్ధ పర్యాటక కేంద్రాల్లో ఒకటి. ఆసక్తికరమైన గత చరిత్ర, ఆధునిక పోకడలు వుండడం వల్ల ఈ నగరం ఆసక్తి రేకెత్తిస్తుంది. పైగా,...
దక్షిణ చిరపుంజి- అగుంబే
నింగిని తాకే కొండలను నీలిమబ్బులు చుంబించే దృశ్యాలు ఈశాన్యంలోని చిరపుంజిలో మాత్రమే కాదు, దక్షిణాదిలో అగుంబేలోనూ కనిపిస్తాయి. అందుకే, కర్ణాటకలోని అగుంబేను 'చిరపుంజి ఆఫ్ సౌత్' అంటారు. అరేబియన్ సముద్ర...
దుర్మార్గుడైన దుర్యోధనుడికి ఒక ఆలయం ఉందంటే ఆశ్చర్యమే..!!
మహాభారతం గురించి తెలిసిన వారికి తప్పకుండా దుర్యోధనుడు గురించి కూడా తెలిసే ఉంటుంది. దుర్యోధనుడు అనగానే దుష్టత్వానికి ప్రతీకగా నిలిచే పాత్ర గుర్తుకువస్తుంది. దుర్యోధనుడు అనగానే అతి భయంకరుడు, నీచుడు,...
కేరళలోని మనోహర సోయగాల ఊయల..తంగస్సేరి బీచ్
PC- Arunvrparavur ఈశాన్య రుతుపవన శోభకు ప్రకృతి పరచిన అందాల వేదిక అయిన కేరళలోని కొబ్బరాకుల గాలి మనసు మీద ఏ మంత్రం వేస్తుందో, మరేం మాయ చేస్తుందో మాటల్లో చెప్పలేంగానీ, వానాకాలంలో కేరళ మనోహర సోయగాల ఊయల...
బీచ్ లు.. పార్కులు.. ద్వీపాలు.. సరస్సులు..కొల్లం రోడ్ ట్రిప్ ఓ అద్భుతం..!!
బీచ్ లు, పార్కులు, ద్వీపాలు, సరస్సులు, ఆలయాలు మరియు చారిత్రక సంబంధిత కట్టడాలు, మత కేంద్రాలు కొల్లాం ఆకర్షణ లు గా నిలిచాయి. రుచికరమైన సముద్ర ఆహారాలు యాత్రికులను ఆకట్టుకుంటాయి. భిన్నమైన పర్యాటక...
అర్జునుడు కఠోర తపస్సుతో శివుడిని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందిన ప్రదేశం
హిమాచల్ ప్రదేశ్ లోని కులు జిల్లాలో మనాలి ఒక అద్భుతమైన, అత్యంత ప్రసిద్ద పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా ఉంది. ఇది సముద్రమట్టానికి 1950మీటర్ల ఎత్తులో ఉంది. ప్రసిద్ది చెందిన పర్యాటక ప్రదేశమైన మనాలి ఏడాది...
అంబోలి జలపాతాలు..ఎన్నో వింతలు..వసంత..ఆగమనంతో పచ్చదనం పురివిప్పుతుంది...
మనసుకు ప్రశాంతత కూర్చే చల్లచల్లని ప్రదేశాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. అటువంటిదే మహారాష్ట్ర లోని సహ్యాద్రి పర్వత...
చిత్రదుర్గలోని జడే గణేశుడి ప్రత్యేకతలు ఏమిటో తెలుసా ?
హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి. అన్నికార్యములకూ, పూజలకూ ప్రధమముగా పూజింపవలసినవాడు. విజయానికీ, చదువులకూ, జ్ఙానానికీ దిక్కైన దేవుడు వినాయకుడు. ఈయనను గణనాయకుడు, గణపతి, గణేశుడు...
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆషాడ మాసం బోనాలు..జాతర..ఆలయ విశేషాలు
బోనాలు అమ్మవారుని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు మరియు తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది. సాధారణంగా జూలై లేక ఆగష్టులో వచ్చు ఆషాఢ మాసంలో ఈ...
దేశ.. విదేశ ..పర్యాటకులను ఆకర్షిస్తోన్నపంచగని లోయల అందాలు..!!
ప్రకృతి అందాలు చూడాలి. చారిత్రక ప్రదేశాలను సందర్శించాలి. పనిలో పనిగా కొన్ని ఆలయాలను దర్శించుకోవాలి అనుకునే వారు మహాబలేశ్వరం టూర్ ప్లాన్ చేసుకోవాలి. ప్రకృతి రమణియత తో శోభిల్లే జంట...