దేశ.. విదేశ ..పర్యాటకులను ఆకర్షిస్తోన్నపంచగని లోయల అందాలు..!!
ప్రకృతి అందాలు చూడాలి. చారిత్రక ప్రదేశాలను సందర్శించాలి. పనిలో పనిగా కొన్ని ఆలయాలను దర్శించుకోవాలి అనుకునే వారు మహాబలేశ్వరం టూర్ ప్లాన్ చేసుకోవాలి. ప్రకృతి రమణియత తో శోభిల్లే జంట...
ఓ మినీ కాశ్మీర్ గా పిలుబడే తపోలా అందాలు తిలకించాలంటే తహతహలాడాల్సిందే..!
చుట్టూ పచ్చదనం పరుచుకున్న కొండలు, ఆకాశంలో నుంచి జాలువారుతున్నట్టుగా జలపాతాలు, చరిత్రను కళ్లముందుంచే కోట... ఇవన్నీ మహాబలేశ్వరంలో కనిపిస్తాయి. మహాబలేశ్వరానికి ఘనమైన చరిత్రే ఉంది. ఇక్కడి ప్రదేశాలు...
స్వర్గాన్ని తలపించే రత్నగిరి పర్వతాన్ని చూశారా?
మహారాష్ట్ర రాష్ట్ర జిల్లాలలో రత్నగిరి జిల్లా ఒకటి. రత్నగిరి పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. రత్న అంటే మరాఠీ లో రత్నం అని అర్ధం అలాగే గిరి అంటే పర్వతం. రత్నగిరి అంటే మొత్తానికి రత్నాల పర్వతం అని అర్ధం....
పార్వతి దేవి శివుడిని ఆలింగనం చేసుకున్న ఈ ఏకైక దేవాలయం దర్శిస్తే మీ ప్రేమ ఫలిస్తుంది..!!
దేశంలో ఎన్నో దేవాలయాలున్నాయి. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో సుమారు 1500దేవాలయకు మించి ఉండటం విశేషం. అయితే ఎన్ని దేవాలయాలున్నా..ఒక్కో దేవాలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొన్ని దేవాలయాలు మానసిక...
మహాబలేశ్వర్ వద్ద ఉన్న ఈ శివసాగర్ సరస్సు అందాలను తనివి తీరా చూడాల్సిందే..
చుట్టూ పచ్చదనం పరుచుకున్న కొండలు, ఆకాశంలో నుంచి జాలువారుతున్నట్టుగా జలపాతాలు, చరిత్రను కళ్లముందుంచే కోట... ఇవన్నీ మహాబలేశ్వరంలో కనిపిస్తాయి. మహాబలేశ్వరానికి ఘనమైన చరిత్రే ఉంది. ఇక్కడి ప్రదేశాలు...
గ్రహదోషాలుపోగొట్టి, సంతానం ఇచ్చే..స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం :సికింద్రాబాద్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో గల పద్మారావు నగర్ లో గల శ్రీ వల్లిసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఎంతో శక్తి వంతమైనది మరియు మహిమాన్వితమైనది. ఈ దేవాలయ ప్రాంగణంలో...
కులు మనాలిలోని సోలాంగ్ వ్యాలీ పారా గ్లైడింగ్..స్కీయింగ్.. చేయడం ఓ అద్భుతం..!!
కులు మనాలి అంటే తెలియని వారుండరు. ఇది ఎత్తైన కొండలు..మంచు పర్వతాలు..పచ్చని అడవులు..పురాతన దేవాలయాలు..మైమరపించే ప్రకృతి అందాలు దాగి ఉన్న ఒక అందమైన ప్రసిద్ద పర్యాటక ప్రదేశం. శీతాకాలం పర్యాటకులకు ఇది...
ఆంధ్రప్రదేశ్ కీర్తికి...నెల్లూరుకే తలమానికంగా నిలచిన ఈ ఓడ రేవు ఓ అద్భుతం.!!
నెల్లూరు జిల్లాలో నెల్లూరుకు తూర్పుగా 18కిలోమీటర్ల దూరంలో కృష్ణపట్నం పోర్ట్ ఉంది. ఇది సుమారు 500ఏళ్ళ క్రితమే సహజ ఓడరేవుగా గుర్తింపబడినది. శ్రీ కృష్ణ దేవరాయలు నాటి కాలంలో సరకు రవాణా కోసం ఈ ఓడరేవును...
సూర్య, చంద్ర గ్రహణాలకు అతీతంగా శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వర క్షేత్రం..!
పురాతన కాలం నుండి..పురాణాల నుండి వస్తున్న నమ్మకాల ప్రకారం గ్రహణ కిరణాలు అశుభం అని భావిస్తారు. సూర్య చంద్రులను రాహు కేతువులు మింగడం వల్ల గ్రహణం ఏర్పడుతుందని, అది అరిష్టమని చాలా కాలం నుండి వస్తున్న...
మీరు ఎన్ని కోరికలు కోరుకున్నా..వెంటనే కోర్కెలను తీర్చే పళవంగాడు శ్రీ మహాగణపతి
భారతదేశంలోనే అత్యంత సంపన్న దేవాలయాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న దేవాలయం అనంత పద్మనాభస్వామి ఆలయం. తిరువనంత పురం పేరు చెప్పగానే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం. స్వామి...
భారతదేశంలోనే అతి సుందరమైన వాటర్ ఫాల్స్..బాంగ్ బాంగ్ ఫాల్స్
అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రంలోని వాయువ్య ప్రాంతంలో సముద్రమట్టానికి 6000 నుండి 22000 అడుగుల ఎత్తులో ఉంది తవాంగ్ పట్టణం. ఇది బౌద్ధమత ప్రాంతం. ప్రత్యేకించి శీతాకాల సమయంలో ఇక్కడ కురిసే...
ఏడాదిలో 11నెలలు నీటిలో మనిగి ఉండే గ్రామం, 1 నెల మాత్రంపైకి కనబడుతూ పర్యాటకులను ఆకర్షిస్తుంది
కొన్ని విషయాలు వినడానికి వింతగా ఉన్నా..అవి నిజం అని తెలిసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. మీకు తెలుసా అహ్మదాబాద్ లోని భావ్ నగర్ సమీపంలో ఉన్న సముద్రంలో నిష్కళంక్ మహాదేవ్ అనే ఆలయం రోజూ నీట మునుగుతూ,...
ఒంటికాలిపై దర్శనమిచ్చే తిరువిక్రమ స్వామి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?
అక్కడ ఉన్న ఆ ఆలయాన్ని భూలోక స్వర్గం అని పిలుస్తుంటారు. సహజంగా దేవుళ్ళు నిల్చొని దర్శనం ఇస్తారు, లేదా కూర్చొని దర్శనమిస్తుంటారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో శైనస్థితిలో దర్శనమిస్తుంటారు. అయితే ఇక్కడ...
40 ఏళ్లకోసారి మాత్రమే దక్కే అత్తి వరదర్ దర్శన భాగ్యం..తిరిగి 2059లోనే..ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?
తమిళనాడులో కాంచీపురం ఆలయాల నగరంగా ప్రసిద్ది చెందినది. కంచిలో సుమారు 1000కి పైగా ఆలయాలున్నాయంటే ఆశ్చర్యం కలగకు మానదు. దక్షిణాపథంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం(కంచి). కంచిలో ఉన్న ప్రసిద్ది చెందిన...
UPలో నైమిషారణ్యంలోని చక్ర తీర్థం..మీరు నీళ్ళల్లోకి దిగితే మీప్రమేయం లేకుండానే చక్రంలాగా తిరుగుతారు
ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోకు ప్రత్యేక చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ఎంతో మంది పర్యాటకులు ఇక్కడ విహారానికి వస్తుంటారు. దేశంలోనే కాదు విదేశాల నుండి కూడా అనేక మంది పర్యాటకులు ఇక్కడికి విహారానికి...
ప్రకృతి పులకరించే ప్రదేశం : గణపతి పూలే
భారతదేశ కరేబియన్ ద్వీపం గా పేరుగాంచిన గణపతి పూలే ను పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించాలి. సముద్రతీరానికి ప్రత్యేక అందాన్నిచ్చే పర్వతాలతో కూడిన ప్రకృతి రమణీయ ప్రాంతం గణపతిపూలే. సముద్రపు అలలు పర్వత...
ఆషాడ ఏకాదశి విశేషం: పండరిపురంలో శ్రీ పాండురంగస్వామి యాత్ర చూడటానికి రెండు కళ్లు సరిపోవు !
మన తెలుగు నాట ప్రతి మాసం విశేషమైనదే..ఎందుకంటే ప్రతి మాసంలో అతి విత్రమైన పండగలు, పర్వదినాలకు ఆయా నెలలు ప్రసిద్ది. ప్రస్తుతం ఆషాడ మాసం . ఇది తెలుగు సంవత్సరాల క్రమంలో నాల్గవ మాసం. అమ్మవారి ఆరాధనకు...
నెల్లూరులో మైమరపించే మైపాడు బీచ్ సాగర సౌందర్యం..!!
కొండలు.. కోనలు.. నదులు... సాగర తీరాలతో కూడిన ప్రకృతి సౌందర్యం... చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచే ప్రదేశాలూ... మతసామరస్యాన్ని చాటే వందల ఏళ్ల నాటి దర్గాలు, ఆలయాలు.. దేశ శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని...