ఆ మూడు అడుగులకు మూడు ఆలయాలు, నేపథ్య గాయకులు సందర్శించే అందులోని ఒక ఆలయం
విష్ణువు దశావతారాల్లో వామనావతారం కూడా ఒకటి. రాక్షసరాజు బలి చక్రవర్తిని పాతాలానికి పంపించిన వామనుడన్న తక్షణం మనకు మదిలో మెదిలేది చిన్న వటువు రూపం. అయితే ఆ వామనుడు ఇంతింతై వటుడింతై అన్నట్లు...
తన తలను ఖండించి రాక్షసుల ఆకలి తీర్చిన ‘చండి దేవి’ని దర్శిస్తే...
భారత దేశంలోని హిమాలయాలు పుణ్యక్షేత్రాలకు నిలయమన్న విషయం తెలిసిందే. అలాంటి ఓ పుణ్యక్షేత్రం శక్తిపీఠం కూడా. ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించిన పురాణ కథనాలు వేర్వేరుగా ఉంటాయి. ఒక చోట దాక్షాయణి తల ఇక్కడ...
3000వేల నాటి చెట్టు, పులి పంజా కాలుతో వినాయకుడు ఇక్కడే
హిందూ పురాణాలను అనుసరించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను కలిపి త్రిమూర్తులని అంటారన్న విషయం మనకు తెలిసిందే. మన భారత దేశంలోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ ముగ్గురికి వేర్వేరు ఆలయాలు ఉన్నాయి....
పరమ పవిత్రం పంచరంగ క్షేత్రాలు ఏవన్న విషయం మీకు తెలుసా
స్థితికారకుడైన విష్ణువు అరుదైన దైవ రూపం రంగనాథ స్వరూపం. ఈ రూపంలో విష్ణుభగవానుడికి ఉత్తర భారత దేశంతో పోలిస్తే దక్షిణ భారత దేశంలోనే ఎక్కువ ఆలయాలు ఉన్నాయి. అందులోని కావేరి నదీ పరివాహ రాష్ట్రాలైన...
ఏడాదికొక్కసారే ఆలయాన్ని తెరుస్తారు, వెంటనే అక్కడి అడవి ఏమవుతుందో తెలుసా
తమిళనాడు ఆలయాల నిలయమన్న విషయం తెలిసిందే. ఈ రాష్ట్రంలో ఉన్నన్ని దేవాలయాలు మనకు ఎక్కడా కనిపించవంటే అతిశయోక్తి కాదు. ఒక్కొక్క ఆలయాలనికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. అవన్నీ లిఖిత పూర్వకంగా శాసనాల రూపంలో...
శివతాండవాన్ని బ్రహ్మదేవుడు స్వయంగా చిత్రించిన స్థల సందర్శనతో
ప్రకృతి సంపదకు నిలయమైన ఆ ప్రాంతం అనేక పురాణ కథనాలకు ఆలవాలము. అక్కడ జలపాత అందాలు చూడాల్సిందేకాని వర్ణనకు అక్షరాలు చాలవు. ఇక ఆ క్షేత్రంలో శివుడు ఆనంద తాండవం చేశాడు. అంతేకాకుండా ఆ తాండవాన్ని బ్రహ్మ...
పార్వతీ, పరమేశ్వరుల పెళ్లికి సాక్షమైన మామిడి చెట్టును చూశారా?
భారత దేశంలో వైష్ణవ, శైవ క్షేత్రాలు వేర్వేరుచోట్ల ఉంటాయి. అయితే ఒకే చోట ఈ రెండు మతాలకు చెందిన విశిష్ట దేవాలయాలు ఉండటం చాలా అరుదైన విషయం. అటువంటి అరుదైన క్షేత్రమే కంచి. ఇక్కడే పార్వతీ దేవి...
వీకెండ్ లో హైదరాబాద్ ను విడిచి ఇక్కడ విహరిద్దాం.
హైదరాబాద్ లోని ట్రాఫిక్ ను ఛేదించుకొని ఆఫీసును చేరుకొనే సరికి పద్మవ్యూహాన్ని ఛేదించిన అభిమన్యుడి వలే మనం ఫీలవుతుంటాం. ఇక ఆఫీసులో కొండను తలపించే పనితో ఇంటికి వెళ్లినా మనకు నిద్ర కరువయ్యే విషయం...
దేశంలో పాండవులను, ద్రౌపతిని పూజించే ఏకైక దేవాలయం చూశారా?
భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో,ప్రతీ వీధిలో వేలాది ఆలయాలు కన్పిస్తాయి. కొన్ని విష్ణుమూర్తికి చెందినవైతే, ఇంకొన్ని పరమశివుడికి, మరికొన్ని బ్రహ్మదేవుడికి చెందినవి అయి వుంటాయి. కాని కొన్ని దేవాలయాల్లో...
ఏడు మోక్షనగరాల్లో ఒకచోట జ్యోతిర్లింగం సందర్శనం కూడా
భారతదేశం దేవాలయాల నిలయం అన్న విషయం తెలిసిందే. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కక్క ప్రత్యేకత ఉంటుంది. అదే విధంగా ఒక్కక్క దేవాలయం నిర్మాణం, ఆ దేవాలయంలోని మూలవిరాట్టు కు ప్రత్యేక పురాణ కథలు కూడా ఉంటాయి....
పాపాలను కడిగే పావని నర్మదా నది ఒడ్డున ఎన్ని పుణ్యక్షేత్రాలో
నాగరికతలన్నీ నదీప్రసాదాలు. జీవజలాలు సమృద్ధిగా ఉన్న ప్రతీ చోటా ఒక అవాసప్రాంతంగా అవతరించి.. ప్రాచీన సామ్రాజ్యాలకి వేదికగా నిలిచింది. మన దేశం కూడా అందుకు భిన్నం కాదు. భారతదేశంలో నదీ తీరాల్లో ఏర్పడిన...
ఆమె కన్నీరు మీ పాపాలను తొలగించే పవిత్ర నదీజలాలు
హిందూ పురాణాలను అనుసరించి భారత దేశంలోని హిమాలయాలు ముక్కటి దేవతలకు నిలయం. అందుకే ఆ పర్వత పంక్తుల్లో భాగమైన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రతి కిలోమీటరుకు ఒక పుణ్యక్షేత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా చార్ దామ్...
యాగం అగ్ని జ్వాల నుంచి ఉద్భవించిన క్షేత్ర సందర్శనంతో
ఈ క్షేత్రం ఓ యాగ త్రేతాగ్ని జ్వాలల్లో నుంచి ఉద్భవించింది. అందుకు ఈ క్షేత్ర సందర్శనం మోక్షమార్గానికి తొలిమెట్టుగా భావిస్తారు. ఈ క్షేత్రంలో మహావిష్ణువు ఈ భూమండలం ఉన్నత వరకూ కొలువై ఉంటాడు. ఈ విషయాన్ని...
వీకెండ్ ను సరదాగా గడపాలనుకొంటున్నారా మీ కోసమే ఈ కథనం
చిన్నపిల్లలమయితే ఎంత బాగుంటుంది. ఇటువంటి ఆలోచన రాని పెద్దవారు ఉండరంటే అతిశయోక్తి కాదు. కాంక్రీట్ జంగిల్ వంటి మహానగరాల్లో ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించుకుని వారంలో ఐదు రోజులు నాలుగు గోడల మధ్య...
జాతక దోషాలతో పాటు కోర్టు, రుణ బాధలు తీర్చే శనేశ్వర దేవాలయం
ఈ క్షేత్రంలో శనేశ్వరుడికి ప్రత్యేక దేవాలయం ఉంది. ఇలా శనేశ్వరుడికి ప్రత్యేక దేవాలయాలు ఉండటం చాలా అరుదైన విషయం. ఇక ఈ క్షేత్రంలోని శివలింగాన్ని ఆ శనేశ్వరుడే ప్రతిష్టించాడని విశ్వసిస్తారు. ఇక్కడ శని...
యముడు, నారసింహుడు ఒకే దేవాలయంలో సందర్శనతో కుజదోష నివారణ
భారత దేశంలోని అన్ని నారసింహ క్షేత్రాలతో పోలిస్తే ధర్మపురి నారసింహ క్షేత్రం అత్యంత పురాతన ప్రాధాన్యత కలిగినది. దీని గురించి భారత దేశంలోని అన్ని పురాణాల్లో ప్రస్తావించబడింది. ఇక్కడ గోదావరి దక్షిణ...
నారదుడు ‘‘వేం-కట’’ అని పేరు పెట్టిన పుణ్యక్షేత్రం సందర్శనతో
ఇక్కడ వేంకటేశ్వరుడు రాయితో కాకుండా ఒక చెక్కలో స్వయంభువగా కొలువై ఉన్నాడు. అసలు నారదుడే విష్ణువుకు ఇక్కడ వేంకటేశ్వరుడిగా నామకరణం చేసినట్లు చెబుతారు. ఈ క్షేత్రాన్ని కోనసీమ తిరుపతిగా పిలుస్తారు....
ఇటుక పై నిల్చున్న విష్ణువు, లోహ దండం తేలిన తీర్థం, మునిగిన నారద ఆలయం ఇవన్నీ ఒకే క్షేత్రంలో
ఓ భక్తుడి తల్లిదండ్రుల సేవకు మెచ్చి మహావిష్ణువు కరిగిపోయాడు. ఆ భక్తుడి ఆదేశాలకు తలొగ్గి ఓ ఇటుక పై బాల కృష్ణుడి వలే నిలిచిపోయారు. అందుకు గుర్తుగా ఆ విగ్రహం ఎడమ చేతిలో శంఖువును చూడవచ్చు....