శ్రీరామ చంద్రుడే స్వయంగా తాను కలియుగం ప్రారంభం రోజున వేంకటేశ్వరుడి రూపంలో ఇక్కడ ఉద్భవిస్తానని చెప్పాడు. అన్నట్లుగానే ఈ క్షేత్రంలోని వేంకటేశ్వరుడు సాలగ్రామ రూపంలో కలియుగం ప్రారంభం రోజున వెలిశాడు....
భారత దేశంలో పాములను దేవతలగా భావించి పూజించే గుణం అనాదికాలంగా వస్తోంది. ఈ పాములకు కొన్ని ప్రత్యేక దేవాలయాలు కూడా ఉన్నాయి. ప్రతి రోజు ఆ దేవాంశ సంభూతులుగా భావించే ఆ ఆలయాల్లోని నాగ దేవతలను పూజించడానికి...
ప్రకృతి అందాలకు కర్నాటక నెలవు. విభిన్న భౌగోళిక పరిస్థితులు కలిగిన ఈ దక్షిణాదిరాష్ట్రంలో ఒక పక్క సముద్ర తీర ప్రాంతం ఉంటే మరోవైపు ఎతైన కొండ కోనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ పశ్చిమ కనుమల్లో...
ఇందుకేనేమో శివుడిని బోళా శంకరుడని అంటారు. వేశ్యాలోడుడై ఓ పూజారి కోరుకొన్నాడని శివలింగం పై ఏకంగా జటాజూటాన్నే మొలిపించాడు. ఆ జటాజూటాన్ని మనం ఇప్పటికీ ఈ క్షేత్రంలో చూడవచ్చు. అంతేకాకుండా ఓ మహర్షి...
ఆ దేవాలయానికి పురాణ ప్రాధాన్యత మాత్రమే చారిత్రాత్మక ఆధారాలు కూడా ఉన్నాయి. ఇక ఆలయానికి తలుపులు ఉండవు. కోరిన కోర్కెలను తీర్చే కొంగు బంగారమైన ఆ గుడిలోని దైవానికి మంత్ర పుష్పం పేరుతో ప్రత్యేక అర్చన...
భారత దేశం ఆలయాల నిలయమన్న విషయం తెలిసిందే. ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లోని అనేక ఆలయాల్లో కొన్ని విశిష్ట ఆలయాలు ఉన్నాయి. ఆయా ఆలయాల్లో ఉన్నటువంటి...
ఒకప్పుడు హిల్స్టేషన్స్ అంటే ఎవరికైనా ఠక్కున గుర్తొచ్చేది ఊటి, కొడైకనాల్. కానీ.. అర్బనైజేషన్ పెరిగిపోవడంతో అక్కడ కూడా పెద్దపెద్ద సిటీలు వచ్చేశాయి. దీంతో...
భారత దేశంలో సముద్ర తీర ప్రాంతం కలిగిన రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. తీర ప్రాంతమన్న తక్షణం మనకు బీచ్ లే గుర్తుకు వస్తాయి. ఇక బీచ్ లు అంటే సముద్ర అలలతో పోటీ పడుతూ జలకాలడటం, ఇసుక తిన్నెలు ఇవే...
భారత దేశం ఆలయాల నిలయం. కొన్ని ఆలయాలు పురాణ, చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగి ఉంటే మరికొన్ని ఆలయాలు అందులోని శిల్ప సంపద వల్ల ప్రపంచ వ్యాప్తంగా పేరుగడించాయి. అటువంటి కోవకు చెందినదే తమిళనాడులోని ఒక...
భారత దేశంలో ఒక్కొక్క దేవాలయాలనికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. కొన్ని దేవాలయాలు అక్కడ జరిగే పూజలు, హోమాలకు ప్రఖ్యాతి చెందితే మరికొన్నింటిలో శిల్ప కళ అద్భుతంగా ఉంటుంది. అదే విధంగా కొన్ని దేవాలయాల్లో...
హిందూ మతంలో తీర్థయాత్రల పర్యటన ఒక ప్రధాన ఘట్టం. ప్రతి హిందువూ ఏదో ఒక సమయంలో ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. దీని వల్ల చేసిన పాపాలు పోతాయని నమ్మకం. ఈ నేపథ్యంలో కొన్ని తీర్థయాత్రలకు...
దక్షిణాది రాష్ట్రాల్లో అప్పుడే వర్షాలు మొదలయ్యాయి. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అక్కడక్కడ వరణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఇప్పటి వరకూ జలసవ్వడులు కరువైన...
భారత దేశాన్ని అనేకమంది పొరుగు దేశాలకు చెందిన చక్రవర్తులు పరిపాలించారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొంతమంది ఇక్కడి హిందూ మతం పై గౌరవం పెంచుకొని ఆలయాలను నిర్మించారు. అయితే మరికొంతమంది మాత్రం హిందూ...
రాజస్థాన్ అన్న వెంటనే మనకు గుర్తుకు వచ్చేది ఇసుక తిన్నెలతో కూడిన ఎడారి. అక్కడి ఒంటె ప్రయాణం. మరికొంతగా ఆలోచిస్తే ఆకాలంలో నిర్మించిన ప్యాలెస్ లు. అయితే రాజస్థాన్ లో దాదాపు రెండు వేల సంవత్సరాలకు...
హిందూ పురాణాల ప్రకాణం దేవాలయ దర్శనం వల్ల తెలిసీ, తెలియక చేసిన తప్పులు సమసిపోతాయాని చెబుతారు. అయితే కొన్ని పనులు వల్ల మానవుడు పాపాలను మూటగట్టుకొంటాడు. అటువంటి పాలపాలను పోగొట్టుకోవడానికి మాత్రం...
సాధారణంగా ఒక పుణ్యక్షేత్రంలో ఒక దేవాలయం ఉంటుంది. కొన్ని క్షేత్రాల్లో మాత్రం ఒకటి కంటే ఎక్కువగా గరిష్టం అంటే పది దేవాలయాలు ఉంటాయి. అయితే భారత దేశంలోని ఒకే ఒక క్షేత్రంలో మాత్రమే ఏకంగా 900 దేవాలయాలు...
హిందూ మతంలో ఓం అక్షరానికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచంలోని ఈ జగత్తు మొత్తం ఈ ఓం అక్షరం నుంచే ఏర్పడిందని చెబుతారు. అందువల్లే ఓం అక్షరాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు. అదే విధంగా హిందూ దైవ ఆరాధనలో...
భారత దేశంలోని చాలా ఆలయాలు పురాణ ప్రాధన్యత కలిగినవే. అయితే కొన్ని దేవాలయాలు మాత్రం శిల్ప కళతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి. ఆ కోవకు చెందినదే ఒరిస్సాలోని ముక్తేశ్వర ఆలయం. ఇక్కడ ప్రధాన దైవాన్ని పూజిస్తే...