వారాంతాల్లో మనసు తుళ్లింత కోసం ఇక్కడకు చలో
మండే టు ఫ్రైడే ఆఫీస్వర్క్లో బిజీగా ఉండే సాఫ్ట్వేర్ ప్రాణాలకు కాస్త ఫ్రీ టైమ్ దొరికేది వీకెండ్లోనే. అందుకే.. ముఖ్యంగా బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు...
పెన్నులతో అభిషేక జరిపించుకునే అయినవిల్లి సిద్ధి వినాయకుడిని సందర్శిస్తే
అయినవిల్లిలోని సిద్ధివినాయకుడు స్వయంభువుడు. ఈయన కానిపాకం వినాయకుడి కంటే ముందే ఇక్కడ కొలువై ఉన్నాడని చెబుతారు. అసలు కానిపాకం పుణ్యక్షేత్రం కావడానికి ఈ అయినవిల్లి సిద్ధివినాయకుడే కారణమని స్థలపురాణం...
విశాఖ పర్యాటక కేంద్రాల సందర్శనంతో వీకెండ్ ముగిద్దాం
సముద్ర తీర ప్రాంతం, బీచ్ లు అన్న తక్షణం తెలుగు రాష్ట్రాల వారికి వెంటనే గుర్తుకు వచ్చేది విశాఖపట్టణం. ఇక్కడ ఉన్న బీచ్ లు భారత దేశంలోని మిగిలిన బీచ్ లతో పోలిస్తే అంత ప్రమాదకరమైనవి కావు. అందువల్ల...
ఈ భద్రకాళీ ఆలయ గుహలో ఇప్పటికీ వారు ఆ పూజలు చేస్తున్నారా? అందుకే విజయం కొంతమందికే...
ఇక్కడ ఉన్న భద్రకాళీ స్వయంభువుగా చెబుతారు. పూర్వం ఎర్రని నాలుక బయటికి వచ్చి చాలా రౌద్రంగా కనిపించేవారు. ఇక అప్పటి రాజులు తాము యుద్ధానికి వెళ్లే సమయంలో విజయం సమకూర్చాలని పేర్కొంటూ కొన్ని ప్రత్యేక...
పర్యాటకుల ఖిల్లా.. నల్లగొండ జిల్లా..
వెలకట్టలేని చారిత్రక కట్టడాలు, అంతుబట్టని దుర్గాలు, కోటలు, లెక్కలేనన్ని విహార స్థలాలు, పుణ్యక్షేత్రాలు, ఆలయాలు, నదులు, ప్రకృతి రమణీయ దృశ్యాలు తెలంగాణలో మనకు ఎన్నో కనిపిస్తాయి. అందుకే తెలంగాణ...
వీకెండ్ లో చెన్నైకు టాటా చెప్పి ఇక్కడకు చెక్కేదాం
గత కొన్ని సంవత్సరాలుగా ఐటీ రంగంలో ముందుకు వెలుతున్న చెన్నైలో ట్రాఫిక్ ను దాటుకొని ఆఫీసుకు చేరుకొంటే పద్మవ్యూహన్ని దాటిన అనిభూతి కలిగుతుందనడంలో సందేహం లేదు. వారంలో ఐదు రోజుల పాటు ఇదే తంతు. ఇక...
సూర్య కిరణాలు ఈ విగ్రహాన్ని తాకే సమయంలో ఆ ప్రాంతం మొత్తం వైకుంఠమే సందర్శతో మీ శత్రువులను
యాగం చేసే సమయంలో బ్రహ్మ చేసిన తప్పుకు జన్మించిన ఇద్దరు రాక్షసులను జయించిన శ్రీ మహావిష్ణువు ఇక్కడ ఇక్కడ ఆదికేశవుడి రూపంలో కొలువై ఉన్నాడు. మిగిలిన విగ్రమాల కంటే ఈ ఆదికేశవ పెరుమాల్ విగ్రహం చాలా...
మీ వాహనాన్ని యాక్సిడెంట్ నుంచి తప్పించి, పసుపు కుంకుమలను కాపాడే అమ్మవారు
తలచిన వెంటనే ఇంటి ముందుకు వచ్చి కోరిన కోర్కెలు తీర్చే దేవతగా ఇక్కడి అమ్మవారికి పేరు. అందువల్లే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి తమ కోర్కెలను తీర్చాల్సిందిగా అమ్మవారిని వేడుకొంటూ ఉంటారు....
బ్రహ్మ రాతతో సంబంధం లేకుండా మీ పిల్లల జాతకాలను మార్చి రాసే శ్రీ కృష్ణుడు ఇక్కడే
ద్వాపర యుగంలో కృష్ణావతారం తర్వాత ఆ మహావిష్ణువు ఇక్కడే బాల కృష్ణుడి రూపంలో తన భక్తులైన ఇద్దరు బుుషులకు ఇక్కడ దర్శనమిచ్చాడు. ఇలా శ్రీ కృష్ణ అవతారం తర్వాత ఆ రూపంలో దర్శనమివ్వడం చాలా అరుదైన విషయం....
జులై నెలలో కర్నాటక అందాలన్నీ ఇక్కడే
కర్నాటక ప్రకృతి అందాలకు నెలవు. సువిశాలమైన ఈ దక్షిణ భారత దేశానికి చెందిన రాష్ట్రంలో ఒక వైపు ఎతైన కొండలు ఉంటే మరోవైపు లోతైన సముద్రం కూడా ఉంది. అదే విధంగా పచ్చటి మైదానాలు, జల జలా పారే జలపాతాలకు...
పెట్టేలోని అమ్మవారు, వారానికి మూడు సార్లే దర్శనం దీనివల్ల....
ఇక్కడ అమ్మవారిని రాజా విక్రమాదిత్యుడు ఆరాధించాడు. అయితే ఆ అమ్మవారు కావేరి నదిలో పెట్టెలో వచ్చి ప్రస్తుతం కుంభకోణానానికి దగ్గరగా ఉన్న తిరుపడల వనం వద్ద కావేరి ఒడ్డుకు చేరుకొంది. ప్రజలంతా కలిసి...
నారసింహుడిని ఓడించిన ఈ దేవుడిని పూజిస్తే చేతబడి...
దక్షిణాది రాష్ట్రాల్లో ప్రచారంలో ఉన్న కొన్ని పురాణ కథనాలకు, ఉత్తరాదిలో ఉన్న అదే కథనాలకు కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. అయితే ఒక దేవుడి విషయంలో మాత్రం తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ప్రాచూర్యంలో ఉన్న...
పరమశివుడు స్వయంగా ప్రతిష్టించి పూజించిన శివలింగం సందర్శనతో...
సాధారణంగా శివలింగాన్ని మహాపురుషులు లేదా రాజులు ప్రతిష్టింపజేసి దానికి ఆలయాలను నిర్మిస్తారు. మరికొన్ని చోట్ల స్వయంభువుగా వెలుస్తుంది. అయితే ఇది కొంత అరుదైన విషయం. ఇదిలా ఉండగా దేశంలోనే కాకుండా...
కేరళలో అత్యంత రొమాంటిక్ హనీమూన్ ప్రాంతాలను చూశారా?
పెళ్లైన కొత్తలో ఇద్దరి మనస్సులు, శరీరం ఏకం కావడానికి జరుపే పర్యాటక ప్రాంతాన్నే హనీమూన్ అని సింపుల్ గా చెప్పవచ్చు. కొత్త వాతావరణంలో సరికొత్త ఆలోచనలతో జీవితాన్ని ప్రారంభించాలనుకునేవారు తప్పకుండా...
విగ్రహారాధన ఉండని ఏకైక శక్తి పీఠం ఇక్కడ ఉయ్యలకే పూజలు
భారత దేశం అత్యంత పురాతన నరాలకు నిలయమన్న విషయం తెలిసిందే. అటువంటి నగరాల్లో ఒకటైన ప్రయాగలో శక్తి పీఠం ఉంది. ఈ ప్రయాగనే ప్రస్తుతం అలహాబాద్ అని పిలుస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఓ శక్తిపీఠం...
ఎండకాలంలో చల్లగా, చలి కాలంలో వేడిగా ఉండే గర్భగుడిని సందర్శించారా?
ఈ దేవాలయం అత్యంత పురాతనమైనది. దాదాపు 1,500 ఏళ్ల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. ఈ దేవాలయం ప్రాచీన ఇంజనీరింగ్ ప్రతిభకు ప్రత్యక్ష నిదర్శనం. ఈ దేవాలయంలో చలికాలంలో వెచ్చగా, వేసవి కాలంలో...
తిరుపతి కాదు అయినా వేంకటేశ్వరుడు వెలిసిన గుహాలయం ఇది, 350 ఏళ్ల నుంచి...
కృష్ణా నదీ తీరంలో ఉన్న ఓ చిన్న కొండ పై ఉన్న గుహలో ఓ దేవాలయం ఉంది. ఇక్కడ కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరుడు స్వయంభువుగా కొలువై ఉన్నాడు. ఆ గుహ చాలా చిన్నదిగా ఉంటుంది. దాదాపు 350 ఏళ్ల క్రితం నుంచి క్రమం...
తమిళనాడు రాజధాని చెన్నైలో అత్యంత పురాతనమైన ఈ ఆలయాను సందర్శించారా?
దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడును దేవాలయాల రాష్ట్రంగా పేర్కొంటారు. ఆ రాష్ట్రంలో ప్రతి పట్టణం, గ్రామంలో ఎంతో కొంత పురాణ ప్రాధాన్యత కలిగిన దేవాలయాలు ఉంటాయి. ఇందుకు తమిళనాడు రాజధాని చెన్నై అతీతం...