తమిళనాడు రాజధాని చెన్నైలో అత్యంత పురాతనమైన ఈ ఆలయాను సందర్శించారా?
దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడును దేవాలయాల రాష్ట్రంగా పేర్కొంటారు. ఆ రాష్ట్రంలో ప్రతి పట్టణం, గ్రామంలో ఎంతో కొంత పురాణ ప్రాధాన్యత కలిగిన దేవాలయాలు ఉంటాయి. ఇందుకు తమిళనాడు రాజధాని చెన్నై అతీతం...
వీరభద్రుడి ప్రళయ తాండవం, భద్రకాళితో వివాహం ఇక్కడే అందుకే క్షుద్రపూజలు...
పవిత్ర గోదావరి నదీ తీరంలోని ఓ పర్వతం పై వీరభద్రుడు లింగ రూపంలో కొలువై ఉన్నాడు. ఇలా వీరభద్రుడు శివలింగం రూపంలో కొలువై ఉన్న పుణ్యక్షేత్రం భారత దేశంలో ఇక్కడ మాత్రమే ఉంది. ఇక ఇక్కడే వీరభద్రుడు...
ఇక్కడ అమావాస్య రోజు ఆదిశేషుడు నాట్యమాడుతాడు, ఏడాదికి ఒక్కసారే సందర్శనతో...
ఏడాదికి ఒకసారి వచ్చే ప్రత్యేకమైన అమావస్య రోజు ఆదిశేషుడు అక్కడ నాట్యమాడుతాడని చెబుతారు. ఈ నాట్యం కేవలం కొంతమందికి మాత్రమే కనిపిస్తుందని భక్తుల నమ్మకం. ఇక ఈ విషయాన్ని గిరిజన భక్తులు పెద్ద జాతరగా...
ఇక్కడ చిత్రగుప్తుడి ఆలయ దర్శనంతో అకాల మృత్యు భయం పోతుంది
మనుష్యుల పాప పుణ్యాలను అనుసరించి వారికి శిక్ష విధించడం యమధర్మరాజు విధి అని మన పురాణాల్లో చెప్పబడిన విషయం తెలిసిందే. ఆ యముడికి భారత దేశంలో అక్కడక్కడా దేవాలయాలు ఉన్నాయి. వీటిని వేళ్లమీద...
ప్రకృతి ఒడిలో కొలువై ఉన్న ఈ సర్పరాజ ఆలయ సందర్శనంతో....
భారత దేశంలో ఎన్నో ఆలయాలు కొలవై ఉన్నాయి. దేశంలోని నలుమూలల ఒక్కో ప్రాంతంలో, ఒక్కో ప్రదేశంలో ఒక్కో రకంగా, ఆయా సాంప్రదాయాలను అనుసరించి ఆలయాలు మనకు దర్శనమిస్తాయి. అయితే చాలా ఆలయాల్లో మానవ రూపంలో...
భారత దేశంలోని అతి ఎత్తైన గోపురాలు ఉన్న హిందూ దేవాలయాలు ఇవే.
భారత దేశంలో దేవాలయాల దర్శనం ఒక వైదిక ప్రక్రియ. దీని వల్ల తాము భగవంతుడి అత్యంత దగ్గరగా వెలుతున్నామని ప్రజలు భావిస్తారు. అంతేకాకుండా దేవాలయాల దర్శనం వల్ల పాపం పోయి పుణ్యం వస్తుందని చాలా మంది...
‘అరుప్పడై వీడు’దర్శనంతో వివాహాలు త్వరగా అవుతాయి, సర్వ పాపాలు నశిస్తాయట
భారత దేశంలో సుబ్రహ్మణ్యస్వామి దేవాలయాలు ఎక్కువగా దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో ఉన్నాయి. అందులోనూ పురాణ ప్రాధాన్యత కలిగిన ఆరు పుణ్యక్షేత్రాలను కలిపి అరుప్పడై వీడు అని అంటారు. అందులో తిరుచెందూర్,...
ఈ సరస్సులో స్నానం చేస్తే మానస సరోవరంలో స్నానం చేసినట్లే
భారత దేశంలోని ఉత్తరాఖండ్ లో సరస్సుల జిల్లాగా పేరు గాంచిన నైనిటాల్ అంటేనే ప్రతి ఒక్కరూ హనీమూన్ కు అత్యంత అనువైన ప్రాంతంగా చెబుతారు. ప్రకృతి రమణీయత, అక్కడి వాతావరణం ఇందుకు కారణం. అయితే అదే నైనిటాల్...
ఓ ముస్లీం చేతుల మీదుగా ఆవిష్కృతమైన పరమాత్ముని శాశ్వత ని (ఆ) లయం, సందర్శనతో
భారత దేశం ఆధ్యాత్మికతకు నిలయం. ఈ విధానం నచ్చి ఎంతో మంతి విదేశీయులు కూడా తమ జీవిత చరమాంక దశలో మన దేశానికి వచ్చి ఆ ఆధ్యాత్మిక దారుల్లో నడుస్తున్నారు. ఇక ఈ ఆధ్యాత్మిక దారుల వైపు భారతీయులతో విదేశీయులను...
దక్షిణ భారత దేశంలోని ఈ దేవాలయాను ఒక్కసారైనా దర్శించుకోవాల్సిందే
దక్షిణ భారత దేశం అద్భుత ఆలయాల నిలయం. ఇక్కడ పురాణ ప్రాధాన్యత కలిగిన ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఇక కొన్ని దేవాలయాలలు భారత శిల్పకళకు నిలువుటద్దాలు. ద్రావిడ శైలి శిల్ప సౌదర్యం నుంచి దేవరాయల కాలం నాటి వాస్తు...
ఒంటరి ప్రయాణమా? ఒక్కసారి ఈ ప్రాంతాల్లో పర్యటిస్తే....
ఒంటరి ప్రయాణం కొందరికి మనసుకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ఒకరకంగా వీరికి ఆ రెండే తోడు. అయితే అటువంటి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచే పర్యాటక ప్రాంతాలు కొంత అరుదుగానే దొరుకుతాయి. ముఖ్యంగా ప్రక`తిలో...
కంచిలో ఈ దేవాలయాలన్నీ చూశారా? లేదంటే తరువాత వెళ్లినప్పుడు....
భారత దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శనీయ స్థలాల్లో కంచి కూడా ఒకటి. ఇక్కడ ప్రతి అడుగుకూ ఒక దేవాలయం కనిపిస్తుంది. అయితే చాలా మంది కేవలం కంచి అనగానే అక్కడ ఉన్న కామాక్షి అమ్మవారి దేవాలయం, అటు పై...
ఆయన విగ్రహాన్ని ఓడలో తరిలిస్తూ ఈస్ట్ ఇండియా కంపెనీ ఓడ ఏమయ్యిందో తెలుసా? అంత విశిష్ట విగ్రహ దర్శనంతో
ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిథులకు ఆ స్వామి చుక్కలు చూపించాడు. తనకు ఇష్టమైన ప్రాంతం నుంచి వేరోచోటికి తరలించాలనుకొన్న వారి ఆటలు సాగనివ్వలేదు. మధ్యలో వారు విగ్రహాన్ని వదిలి పలాయనం చిత్తగించారు. దాదాపు...
వరాహ వినాయకుడి దర్శనంతో మీ జీవితంలో...
ప్రళయం తర్వాత జీవ బీజాలు ఉన్న కుంభం భూమిని మొదట తాకిన ప్రదేశం కుంభకోణం. తళనాడులోని కుంభకోణం ఆలయాల నిలయం. ఒకొక్క ఆలయానికి ఒక్కొక్క కథనం ఉంటుంది. ఈ కథనాలన్నీ మన పురాణాల్లో ఎక్కడో ఒకచోట కనిపిస్తాయి....
నారదుడికి స్త్రీ రూపం వచ్చి పెళ్లి జరిగిన క్షేత్రం గురించి తెలుసా? సందర్శిస్తే మీరు
గర్వం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ 5వేల ఏళ్లనాటి దేవాలయం. అపర బ్రహ్మచారి అయిన నారదముని తన గర్వంతో తన బ్రాహ్మచర్యాన్ని పోగొట్టుకున్నాడు. అంతేకాకుండా ఓ మహిళగా మారి సాధారణ...
ఈ స్వామిని దర్శిస్తే పెళ్లి త్వరగా అవుతుంది, వివాహ సమస్యలన్నీ దూరం ఎందుకంటే
భారత దేశంలో ఉన్నన్ని ఆలయాలు మరే దేశంలో ఉండవు. అయినా ఒక ఆలయానికి, మరో ఆలయానికి పోలికే ఉండదు. ఏదో ఒక విషయంలో విభిన్నంగా ఉంటాయి. అంతేకాకుండా ఆ దేవాలయాలకు పురాణ ప్రాధాన్యత కూడా ఉంటుంది. పురాణాలన్నీ...
ఈ స్వామికి అభిషేకం చేస్తే జలుబు అందుకే చీకటి గదిలో, ఏడాదికి ఒకసారి
భారత దేశంలోని పూరిలో ఉన్న జగన్నాథుడి ఆలయంతో పాటు మూలవిరాట్టుకు ఉన్న వింతలు మరే దేవాలయానికి కాని, మరో దేవుడికి కాని ఉండవు. అందులకే ఆ ఆలయం గురించికాని అక్కడ ఉన్న జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల...
పచ్చని అడవుల మధ్య అద్భుత ప్రాంతం.. చుంచనకట్టె!
అంతులేని విస్తీర్ణం..అతిపెద్ద కోస్తాతీరం. పచ్చని అడవులు.. కొండకోనల్లో ప్రకృతి హొయలు. దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ తర్వాత పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తున్నది కర్నాకట. ఏడాది పొడవునా పర్యాటకులు...