విజయ్ విలాస్ ప్యాలెస్ ను 1929 వ సంవత్సరంలో రావు విజయ్రజ్జి నిర్మించారు. రాజపుత్ర శైలిలో నిర్మించిన ఈ ప్యాలెస్ సెంట్రల్ గోపురం అద్భుతమైన ప్రదేశంగా ఉంది, ప్రక్కల బెంగాల్ గోపురాలు, రంగు అద్దం మరియు రాతి తో అందంగా చెక్కిన కిటికీలు ఉన్నాయి. ఈ ప్యాలెస్ ను లగాన్ మరియు...
మాండ్వి నుండి క్రాంతి తీర్థ్ లేదా శ్యామ్జీ కృష్ణ వర్మ మెమోరియల్ అరేబియా సముద్రం బీచ్ దగ్గరగా 4కి. మీ.ల దూరంలో ఉన్నది. స్మారక ఫౌండేషన్ గౌరవనీయమైన గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ నరేంద్ర మోడీ చేత 2009 అక్టోబర్ 4 న శంకు స్తాపన జరిగినది.ఈ స్మారక చిహ్నం 56.318 చ. అడుగులు....
మాండ్విలో నౌకా నిర్మాణ ప్రాంగణము రుక్మవతి నది ఒడ్డున ఉంది. ఇక్కడ స్థానిక మరియు అంతర్జాతీయ ఖాతాదారులకు నౌకలు తయారు చేసే నైపుణ్యం కలిగిన కళాకారులను చూడటానికి మంచి అవకాసం ఉంటుంది.అంతే కాకుండా అక్కడ కలపకు అతిపెద్ద ట్రేడ్ ల్యాండ్ ఉంది.
మాండ్వి నుండి 10కి.మీ.ల దూరంలో ఉన్న కోడే లో 72 ప్రత్యేకమైన విగ్రహాలు కలిగిన జైన దేవాలయ సముదాయంనకు ప్రసిద్ధి చెందింది.
ముంద్రా భారతదేశం లోనే అతి పెద్ద ప్రైవేట్ ఓడరేవు.ఇది ముంద్రా తాలూకాలో కచ్ దక్షిణ తీరంలో ఉన్నది.ఈ నౌకాశ్రయం ఒకప్పుడు ఉప్పు మరియు స్పైస్ వ్యాపారానికి ప్రసిద్ధి చెందినప్పటికీ, ప్రస్తుతం ఇక్కడ టై-డై మరియు బ్లాక్ ప్రింట్ వస్త్ర పరిశ్రమకు ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉంది.
భాద్రేశ్వర్ ముంద్రా తాలూకా నుండి 32 కిలోమీటర్ల దూరం మరియు సముద్రతీరం నుండి ఒక కిలో మీటర్ కంటే తక్కువ దూరంలో ఉంటుంది.ఇక్కడ ప్రశంసలు పొందడానికి గొప్ప మత ప్రాముఖ్యత ఉంది. భాద్రేశ్వర్ గుజరాత్ లో జైన్ యాత్రికుల ప్రధాన కేంద్రాలలో ఒకటి. ఈ స్థలం ఎప్పుడు స్థాపించబడినదో...