ఖిచింగ్ పురాతన కాలంనాటి ఆలయ పట్టణం. ఈ నగరం క్రీశ. 9 వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు భంజ్ వంశీయుల రాజధానిగా ఉంది. కిచింగ్ కి ఇచ్చిన నిరంతర సాంప్రదాయ కళలు, వస్తుశిల్పం, సంస్కృతి ఆ సమయంలో నగర సౌరభాన్ని కోల్పోయింది. ఖిజింగేశ్వరి అని కూడా పిలువబడే కిచకేశ్వరి మాతను భంజ్ రాజవంశ పాలకులు ఎంతో ఇష్టంగా, ఎక్కువగా పూజించేవారు.
మయూర్భంజ్ కి ఖిచింగ్ లోని కిచకేశ్వరి మాత ఆలయానికి అనేకమంది పర్యాటకులు వచ్చేవారు. అనేకమంది పాలకులు ప్రర్ధనలకోసం తలలువంచడం చూసిన ఈ ఆలయం నాశనమై, మర్చిపోయారు. దీనిని 1925 లో భంజ్ రాజవంశా పాలకుల మహారాజు పూర్ణ చంద్ర భంజ్ దేవ్ ఆయన తోబుట్టువు ప్రతాప్ చంద్ర భంజ్ దేవ్ పునరుద్ధరించారు. ఆలయ సమీపంలోని ఈ మ్యూజియం అనేక కళాఖండాలను, పునరుద్ధరణలో బయటపడ్డ అనేక విగ్రహాలను కలిగిఉంది. ఖిచింగ్ లో ఏడురోజుల పాటు జరిగే శివరాత్రి పండుగ సమయంలో ఈ ప్రాంత సందర్శన సరైనది.