రైలు ప్రయాణం
ముంబై నగరం చేరాలంటే చాలామంది రైలు ప్రయాణం ఎంపిక చేస్తారు. ముంబై కి రెండు ప్రధాన లైన్లు కలవు. అవి ఉత్తర మరియు తూర్పులకు అనుసంధానం చేస్తాయి. అంటే అవి వెస్ట్రన్ మరియు సెంట్రల్ లైన్స్ . ప్రధాన జంక్షన్లు మరియు టర్మినస్ స్టేషన్లు చక్కని ఆహార మరియు విశ్రాంతి సౌకర్యాలు కలిగి ఉన్నాయి.