వినాయకుడికి అంకితమివ్వబదిన ప్రసిద్దమైన ఆలయం గణేష్ ధామ్. 35 అడుగుల ఎత్తున్న భారీ విగ్రహం ఈ ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణ. ఇద్దరు స్థానిక ప్రముఖ వ్యక్తులచేత ఈ విగ్రహం కొన్ని సంవత్సరాల క్రితం స్థాపించబడింది. గణేష్ ధామ్ కి సహజ సిద్దమైన అందాలని అందించేటట్టుగా రెండు నదీ...
హనుమంతుల వారికీ అంకితమివ్వబడిన పెద్ద ఆలయం హనుమాన్ ధామ్. 72 అడుగుల హనుమంతుల వారి భారీ విగ్రహాన్ని ఇక్కడ గమనించవచ్చు. 17 వ శతాబ్దం చివరలో ఇద్దరు ప్రముఖ భక్తులైన సుదర్శన్ సింగ్ చక్రా మరియు ఇందర్ కుమార్ గారిచే ఈ నిర్మాణం జరిగింది.
ఈ విగ్రహంకి ఎదురుగా ఉన్న కోర్ట్...
ముజాఫ్ఫార్ నగరంలో ఉన్న ప్రముఖమైన ఆధ్యాత్మిక కేంద్రాలలో భైరాన్ కా మందిర్ ఒకటి. పదకొండు శివ లింగాలు కలిగి ఉండటం ఈ ఆలయం యొక్క విశిష్టత. బ్రాహ్మణ కుటుంబీకుల నిర్వహణలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం వేలాది మంది భక్తులతో ఎల్లప్పుడూ సందడిగా ఉంటుంది. ప్రత్యేకించి శివరాత్రి మరియు ఇతర...
ముజ్జాఫార్స నగర్ లోని సనాతన ధరం కాలేజ్ ప్రాంగణం లో జూలజీ మ్యూజియం కలదు. ఈ మ్యూజియం ఈ కాలేజ్ యొక్క పి జి శాఖ వారిచే వివిధ రకాల జంతువుల ని ప్రదర్శించేందుకు ప్రారంభించబడింది. ఇక్కడ ఉన్న ఇంసేక్ట్ గాలెరి ప్రధాన ఆకర్షణ. ఈ మ్యూజియం ఎంతో మంది విద్యార్ధులని అలాగే...
దుర్గా దేవి అరధకులకి పవిత్రమైన మరియు ప్రసిద్దమైన ఆధ్యాత్మిక కేంద్రం దుర్గా ధామ్. 52 అడుగుల ఎత్తున్న భారీ దుర్గా దేవి విగ్రహం శివుడి విగ్రహం పక్కనే ఉంటుంది. ఈ ప్రాంతం లో సహజ సిద్దమైన గుహ ఉంది. దైవం యొక్క ఆశీస్సులు పొందడానికి ఎంతో మంది భక్తులు ఈ ప్రాంతానికి వస్తారు....
జవహర్ లాల్ నెహ్రు సతీమణి కమలా నెహ్రు పేరు కలిగి ఉన్న కమలా నెహ్రు వాటిక అనబడే అందమైన తోట ఇక్కడ ఉంది. ఈ తోటలో ఎన్నో పండ్ల చెట్లు ఉన్నాయి. ఈ పండ్లను కోసినప్పుడు వీటిని వేలం వేస్తారు. స్థానిక నగర పాలిక అధికారులు ఈ ప్రాంతం యొక్క నిర్వహణ చూస్తారు.
వేలాది సంవత్సరాల క్రితానికి చెందినది అక్షయ వట వృక్షం. సుఖ్ దేవ్ రుషి శ్రీమద్ భగవత్ గీతని పరీక్షిత్ మహారాజుకి ఈ వృక్షం కింద కూర్చునే వినిపించారని అంటారు. అప్పటినుండి ఈ వృక్షం భక్తుల ఆరాధనలు అందుకుంటోంది. వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి పరిక్రమ లను చేసి...
ముజ్జాఫార్ నగర్ శివార్లలో ఉన్న చిన్న గ్రామం వహేల్నా. ఇనుము కర్మాగారాలకు మరియు పుష్కలమైన చెరుకు తోటలకి ఈ ప్రాంతం ప్రసిద్ది. జైన్ మందిర్, ఉమ్మడి గోడ కలిగి ఉన్న శివ మందిర్ మరియు మసీదుల కి ఈ ప్రాంతం ప్రసిద్ది. హిందువులు అలాగే ముస్లింల సామరస్యానికి ప్రతీక గా ఈ ప్రాంతం...
గొప్పదైన చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన కాళీ-నది మందిర్ ఇక్కడున్న పురాతన ఆలయాలలో ఒకటి. సంవత్సరానికి ఒక సారి జరిగే భండారా దేవి చౌదస్ లో జరుగుతుంది. హోలీ జరువాత, పెద్ద పండుగ ఇక్కడ జరుగుతుంది. ఏడాది పొడవునా భక్తులని ఆకర్షించే ఈ మందిరం పర్వదినాలలో భక్త జన సంద్రం తో...
ఈ ప్రాంతం లో ఉన్న భారీ శివుని విగ్రహం వల్ల ఈ ప్రాంతానికి శివ చౌక్ అన్న పేరు వచ్చింది. నగరానికి నది బొడ్డులో ఉన్న ఈ చౌక్ పరిసర ప్రాంతాల్లో రద్దీ కలిగిన మార్కెట్లు అలాగే వాణిజ్య ప్రాంతాలు ఉన్నాయి. పనికి వెళ్ళే దారిలో ప్రజలు శివునిని ప్రార్ధించి వెళతారు. ముజాఫ్ఫార్...
భక్త జనులకి ప్రఖ్యాతి చెందిన ప్రదేశం దర్గాహ్ హర శ్రీనాథ్. ఈ ఆలయం ట్రస్ట్ యొక్క శాఖలు భారత దేశం మొత్తంమీద ఉన్నాయి. ప్రధాన శాఖ ఢిల్లీలో ఉంది. శివరాత్రి వంటి పర్వదినాలలో ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది.
తిరుపతి బాలాజీకి అంకితమివ్వబడిన ప్రఖ్యాత మైన ఆలయం సంకీర్తన్ భవన్. ఈ ఆలయాన్ని కీర్తన్ భవన్ అని కూడా అంటారు. ఇక్కడ కీర్తనలు ప్రతి రోజూ జరుగుతాయి. పేద ప్రజలకు ప్రతి మధ్యాహ్నం ఆలయ నిర్వాహకులు భోజనం అందిస్తారు.
భారత దేశపు ఘనమైన కీర్తిని సూచించేందుకు 1959 లో గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ మ్యూజియం ను ఏర్పాటు చేసారు. విస్తృతం గా సేకరించబడిన లోహపు ప్రతిమలు, టెర్రకోట విగ్రహాలు, నాణాలు మరియు రాతి శిల్పాలకు ఈ మ్యూజియం ప్రసిద్ది. ఎన్నో రకాల చిత్రలేఖనాలు, స్టాంపులు మరియు ఫిరంగులు ఇక్కడ...
ఈ జిల్లాలో ఉన్న ప్రసిద్దమైన ఆధ్యాత్మిక నగరం శుక్రతల్. ఈ ప్రాంతం లో నే పరీక్షిత్ మహారాజుకి శుఖ రుషి భగవత్ పురాణాన్ని వినిపించారని అంటారు. ఆ తరువాత ఏడు రోజులకి పరీక్షిత్ మహారాజు పాము తన జాతకం లో ఉన్నట్టు పాము కాటు తో మరణిస్తారు. అక్షయ వట వృక్షం (అమరత్వం కలిగిన పెద్ద...