సెయింట్ జాన్ ఇన్ ది విల్దెర్నెస్స్ చర్చి ఒక ప్రశాంత ప్రదేశం. నైనిటాల్ సరస్సు చివర లో ఉత్తరం గా మల్లితాల్ వద్ద కలదు. ఈ చర్చి ని 1844 లో నిర్మించారు. రికార్డుల మేరకు కలకత్తా బిషప్ అయిన దానిఅల్ విల్సన్ ఇక్కడకు విచ్చేశారు. ఆయన సందర్సన లో ఇక్కడ జబ్బు పడ్డారు. యా సమయంలో ఆయన ఒక అసంపూర్ణ నిర్మాణ నివాసంలో అడవి లో ఉండవలసి వచ్చినది. కనుక ఈ చర్చి ని సెయింట్ జాన్విల్దర్ నెస్ అని పేరు వచ్చినది. 1880 లో జరిగిన ల్యాండ్ స్లైడ్ దుర్ఘటన బాధితులకు ఈ చర్చి ఆశ్రయం ఇచ్చింది. ఇక్కడ ఒక ఫలకంపై బాధితుల పేర్లు వ్రాసారు.