సిక్కులకు గల అయిదు అధికారిక పీఠాలలో హజూర్ సాహిబ్ గురుద్వార ఒకటి. ఇది నాందేడ్ లో గోదావరి నది ఒడ్డున కలదు. చక్కగా నిర్వహించబడే ఈ పుణ్యక్షేత్రం సిక్కుల ఉత్తమ శిల్పశైలిని, మతపర విధానాలను ప్రతిబింబిస్తుంది. యుద్ధపు ఆయుధాలను పవిత్ర నీటితో...
ఈ మసీదు సుమారు 330 సంవత్సరాల క్రిందట నిర్మించారు. దీనిని సర్వారాజ్ ఖాన్ అనబడే ఔరంగజేబు సైన్యంలోని ఉత్తమ మిలిటరీ ఆఫీసర్ గౌరవార్ధం నిర్మించారు. బిలోలి ప్రాంతంలో ఉన్నతంగా నిలబడే ఈ మసీదు ఇక్కడ పురాతన కట్టడాల నిర్వహణకు ఉదాహరణగా నిలుస్తుంది. అయితే, 1960లలో ఒక మెరుపు పడటం...
వివిధ మత అనుభవాలు కల నాందేడ్ లో ఉంకేశ్వర దేవాలయం పర్యాటకులు తప్పక చూడాలి. ఇక్కడ 43 డిగ్రీ సెల్షియస్ వేడిలో నీరు నీటి బుగ్గలనుండి ప్రవహిస్తుంది. దీనిలో ఔషధ గుణాలున్నాయని చర్మ సంబంధిత వ్యాధులు నయమవుతాయని చెపుతారు.
కాంధార్ కోట వలే ఇండియాలో అతి తక్కువ కోటలు నిర్వహించబడుతున్నాయి. ఈ కట్టడం చుట్టూ నీటితో నిండిన గోతులు ఉంటాయి. ఇది ఫొటోగ్రాఫర్లకు స్వర్గం. దీనిని చాలామంది పురావస్తు లేదా శిల్పకళా విద్యార్ధులు దర్శిస్తారు. ఈ భవనం నిజాంషాహి కాలం నాటిది దీనిని రాష్ట్రకూట రాజు క్రిష్ణ III...
సాయంత్రం ఆనందాలకు గోవింద బాగ్ బాగుంటుంది. మీకు అదృష్టం ఉంటే, గోవింద బాగ్ పార్కు లోని ప్రతి పండుగకు నిర్వహించే లైట్ మరియు సౌండ్ షో లో ఒక సీటు సంపాదించుకొని దానిని ఆనందించగలుగుతారు.