విమాన ప్రయాణం నాధ్ ద్వారాకు చేరాలంటే మహారాణా ప్రతాప్ విమానాశ్రయం లేదా ఉదయపూర్ లోని డబోక్ విమానాశ్రయం ద్వారా చేరాలి. విదేశా ీపర్యాటకులు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా చేరవచ్చు. ముంబై, కోల్ కటా, చెన్నై, బెంగుళూరు, గౌహతి వంటి నగరాలనుండి అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రతిరోజూ విమానాలు నడుస్తాయి.