Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నవన్సహర్ » ఆకర్షణలు
  • 01గురుద్వారా తాళి సాహిబ్ నవన్సహర్

    గురుద్వారా తాళి సాహిబ్ నవన్సహర్

    గురుద్వారా తాళి సాహిబ్ ను శ్రీ గురు నానక్ దేవ్ జి కుమారుడు బాబా శ్రీ చాంద్ గౌరవార్ధం నిర్మించారు. ఇది రాహోన్ రైల్వే స్టేషన్ కు పది కి. మీ. ల దూరంలో కలదు. బాబా శ్రీ చాంద్ జి ఇక్కడ 40 రోజుల పాటు ధ్యానం చేసాడని చెపుతారు. బాబా శ్రీ చాంద్ నాటిన చెట్టు ఒకటి నేటికి ఇక్కడ...

    + అధికంగా చదవండి
  • 02గురుద్వారా సింగ్ సభ

    గురుద్వారా సింగ్ సభ

    గురుద్వారా సింగ్ సభ ను 1928 లో 25 సభ్యుల కమిటీ ఒకటి భూమి కొనుగోలు చేసి నిర్మించింది. 23 సంవత్సరాల తర్వాత అయిదుగురు సభ్యుల బోర్డు మరికొంత భూమిని కొని నివాస గదులు, ఆఫీస్, స్కూల్, భోజనాలయం, ఒక పెద్ద హాలు నిర్మించింది. గురుద్వారా కు వచ్చే వారు ఇక్కడ జరిగే షాబాద్...

    + అధికంగా చదవండి
  • 03కిర్పాల్ సాగర్

    కిర్పాల్ సాగర్

    కిర్పాల్ సాగర్ రోహాన్ సమీపంలో దరియపూర్ విలేజ్ లో కలదు. ఈ ప్రదేశం లో ఇతర మతాలు వారు అంటే , హిందువులు, ఇస్లాం సిక్కు మరియు క్రిస్టియానిటీ లు కూడా వచ్చి ప్రార్ధిస్తారు. దీనిని సంత కిర్పాల్ సింగ్ జి భక్తుడు మనుషులంతా ఒక్కటే అనే నినాదంతో నిర్మించాడు. ఈ ప్రార్ధన స్థలం...

    + అధికంగా చదవండి
  • 04గురుద్వారా ననాకర్ , హకీమ్ పూర్

    గురుద్వారా ననాకర్ , హకీమ్ పూర్

    గురుద్వారా ననక్సార్ తూర్పు భాగం లో హకీమ్పూర్ అనే విలేజ్లో కలదు. దీనిని మహరాజా రంజిత్ సింగ్ గురు హరి రేయ్ సాహిబ్ పేరుపై నిర్మించాడు. ఈగురువు కిరాత్పూర్ సాహిబ్ వెళ్ళేటపుడు, ఇక్కడ కోద్ది రోజులు విశ్రమించాడు. ఇతిహాసం మేరకు, గురువు తనతో సుమారు 2,200 మంది సైనికులతో...

    + అధికంగా చదవండి
  • 05గురుద్వారా చరణ్ కన్వాల్ (జీన్దోవాలి)

    గురుద్వారా చరణ్ కన్వాల్ (జీన్దోవాలి)

    గురుద్వారా చరణ్ కన్వాల్ ను ఆరవ సిక్కు గురువు గురు హర గోవింద్ సింగ్ జి పేరు పై నిర్మించారు. పెందేఖాన్ ను వధించిన తర్వాత గురువు ఈప్రదేశం సందర్శించాడు. ఇక్కడ వున్నపుడు, అక్కడి జమిందార్ జీవా ను పాలతో ఆశీర్వదించాడు. గురుద్వారా ఆవరణలో ఒకపెద్ద వంటగది కూడా కలదు. ఈ...

    + అధికంగా చదవండి
  • 06గురుద్వారా గుర్పలా ( సోత్రాన్)

    గురుద్వారా గుర్పలా ( సోత్రాన్)

    గురుద్వారా గుర్పల, అందమైన గురుద్వారాలలో ఒకటి. దీనిని ఆరవ సిక్కు గురు గురు హరగోవింద్ సాహిబ్ జి పేరుతో నిర్మించారు. గురువు తన చివరి యుద్ధం తర్వాత ఇక్కడకు వచ్చి కొద్ది రోజులు వుంది ఆపై కిరాత్పూర్ సాహిబ్ కు వెళ్ళారు. ఈ ఆవరణలో సందర్శకులు గురువు మంచి నీరు తాగిన బావి...

    + అధికంగా చదవండి
  • 07గురుద్వారా గురు ప్రతాప్

    గురుద్వారా గురు ప్రతాప్

    గురుద్వారా గురు ప్రతాప్ తానా బెహ్రాం విలేజ్ లో కలదు. దీనిని గురు తొమ్మిదవ సిక్కు గురువు తెఘ్ బహదూర్ సాహిబ్ జి సందర్సనలో నిర్మించారు. ఈగురుద్వారకు అవసరమైన భూమిని మహారాజ రంజిత్ సింగ్ విరాళంగా ఇచ్చారు. ఈప్రాంతంలో నీటి నిలువపరిష్కరించేందుకు, సాహెబ్ జి ఇక్కడొక బావి...

    + అధికంగా చదవండి
  • 08గురుద్వారా హర రేయ్ దండా సాహిబ్ సంధవాన్ ఫరాలా

    గురుద్వారా హర రేయ్ దండా సాహిబ్ సంధవాన్ ఫరాలా

    గురుద్వారా హర రేయ్ దండా సాహిబ్ సంధవాన్ ఫరాలా లో కలదు. ఈ ప్రదేశంలో మొగలుల కాలం లో గురు హర రేయ్ జి కొద్ది రోజులు తాను శ్రీ ఆనందపూర్ సాహిబ్ వెళ్ళేటపుడు ఇక్కడ వున్నారు. ఈ పుణ్య ప్రదేశం ప్రధాన నగరం లోనే వుంది అందరికి అందుబాటులో వుంటుంది.

    + అధికంగా చదవండి
  • 09గురుద్వారా షాహిదాన ఉరపార్

    గురుద్వారా షాహిదాన ఉరపార్

    గురుద్వారా షాహి దాన ఉరపార్ ను రహోన్ వద్ద బండ బహదూర్ తో జరిగిన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల గౌరవార్ధం నిర్మించారు. 1711 లో నిర్మించిన ఈ గురుద్వారా వాస్తవంలో సైనికుల కు నిర్మించిన సమాధులు కల స్మశానం.

    + అధికంగా చదవండి
  • 10గురుద్వారా షాద్ గంజ్ తల్వండి జట్తాన్

    గురుద్వారా షాద్ గంజ్ తల్వండి జట్తాన్

    గురుద్వారా షాహిద్ గంజ్ తల్వండి జట్తాన్ ను సుబేదార్ శామాస్ఖాన్ తో జరిగిన యుద్ధంలో మరణించిన సైనికుల గౌరవార్ధం నిర్మించారు. ఈ సుబేదార్ బెహ్రాం నుండి ఒక బాలికను ఎత్తుకు పోగా అతనితో గోద్రియ సింగ్, లోద్రియా సింగ్, రూప కౌర్ లు యుద్ధం చేసి మృతి చెందారు. వారి సమాధి స్థలం...

    + అధికంగా చదవండి
  • 11గురుద్వారా మంజీ సాహిబ్ నవాన్సహర్

    గురుద్వారా మంజీ సాహిబ్ నవాన్సహర్

    గురుద్వారా మంజీ సాహిబ్ నవాన్సహార్ సిటీ లోని పురాతన గురుద్వారాలలో ఒకటి. తొమ్మిదవ సిక్కుల గురువు తెఘ్ బహదూర్ సాహిబ్ జి ఈ ప్రదేశంలో తాను బాబా బాకాల సాహిబ్ నుండి కిరాత్పూర్ వెళ్ళే తపుడు కొంత కాలం నివసించారు. ఆయనతో పాటు మత గుజ్రి జి , భాయి మాతి దాస్ జి మరియు బాలకి రేయ్...

    + అధికంగా చదవండి
  • 12గురుద్వారా భాయ్ సిఖ్ హిలా

    గురుద్వారా భాయ్ సిఖ్ హిలా

    గురుద్వారా భాయ్ సిఖ్ హీలా ను బాబా భాయ్ సిఖ్ నివాసం వద్ద నిర్మించారు. బాబా ఇక్కడ ఉంటూ, ఆధ్యాత్మిక బోధనలు చేసేవారు. ఆయన బోధనల మేరకు మనవ సేవ చేసేవారు దేముడి పై నమ్మకం పెట్టినట్లే. ప్రతి ఏటా, ఇక్కడ అక్టోబర్ లేదా నవంబర్ లో ఉత్సవాలు జరుగుతాయి. వీటికి సుదూరాలనుండి...

    + అధికంగా చదవండి
  • 13సనేహి ఆలయం నవాన్షహర్

    సనేహి ఆలయం నవాన్షహర్

    ఇండియన్ రూ.18,665 లతో ఈ సనేహి ఆలయం నవాన్షహర్ 1869 మరియు 1875 సంవత్సరం మధ్యలో కట్టబడింది. జైపూర్ నుండి తెచ్చిన మాతా చింతాపూర్ణి విగ్రహం ఇక్కడ ఉన్నది. దీనిని సందర్శించిన  భక్తులు అన్ని ప్రాపంచిక విషయాలనుండి ఉపశమనం పొందుతారని ప్రజలు నమ్ముతారు. ఈ దేవాలయాన్ని...

    + అధికంగా చదవండి
  • 14సూరజ్ కుండ్ రాహోన్

    సూరజ్ కుండ్ రాహోన్

    సూరజ్ కుండ్ రాహోన్ ప్రధాన నగరానికి ఒక కి. మీ. దూరం లో రాహోన్ లో కలదు. ఈ ప్రదేశంలో శ్రీ రాం చందర్ జి కి అనుబంధం కల ఒక కొలను కలదు. పతానుల పాలన లో బావ ఆఘార్ ఈ ప్రదేశాన్ని నిర్మించి దానికి సూరజ్ కుండ్ అని పేరు పెట్టారు. రహాన్ నవన్శాహర్ కు పది కి. మీ. ల దూరం లో...

    + అధికంగా చదవండి
  • 15రోజా షరీఫ్ మాండాలి

    రోజా షరీఫ్ మాండాలి

    రోజా షరీఫ్ మండలి ని ముస్లిం ప్రవక్త గోస్పాల్ యొక్క ఎనిమిది కుమారులలో ఒకరైన బాబా అబ్దుల్లా శిక్ కద్రి పేరుపై నిర్మించారు. మాండాలి లోని స్థానిక రైలు స్టేషన్ కు కూడా ఆయన పేరు పెట్టారు. ప్రతి ఏటా జూన్ /జూలై ల లో జరిగే ఉత్సవాలకు అనేకమంది హాజరు అవుతారు. ఈ ఉత్సవాలకు...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri