కిర్పాల్ సాగర్ రోహాన్ సమీపంలో దరియపూర్ విలేజ్ లో కలదు. ఈ ప్రదేశం లో ఇతర మతాలు వారు అంటే , హిందువులు, ఇస్లాం సిక్కు మరియు క్రిస్టియానిటీ లు కూడా వచ్చి ప్రార్ధిస్తారు. దీనిని సంత కిర్పాల్ సింగ్ జి భక్తుడు మనుషులంతా ఒక్కటే అనే నినాదంతో నిర్మించాడు. ఈ ప్రార్ధన స్థలం వద్ద ఒక కోడి గుడ్డు ఆకారం కల ఒక కొలను కలదు.