Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పంజాబ్ » ఆకర్షణలు
  • 01శీష్ మహల్,పాటియాలా

    శీష్ మహల్

    మోతీ బాగ్ భవనం వెనుక 1847 లో మహారాజా నరేంద్ర సింగ్ నిర్మించిన శీష్ మహల్ పాటియాలా మహారాజుల నివాస భవనంగా వుండేది. గాజులు, అద్దాలతో నిర్మించడం వల్ల ఈ భవనాన్ని అద్దాల భవనంగా కూడా పిలిచే వారు. దీని అందాన్ని ఇనుమడింప చేస్తూ దీని ముందే ఒక సరస్సు, దాని మీద లక్ష్మణ్ ఝూలా...

    + అధికంగా చదవండి
  • 02కిలా ముబారక్ సముదాయం,పాటియాలా

    నగరంలోని ప్రధాన పర్యాటక ఆకర్షణ అయిన కిలా ముబారక్ సముదాయం సిక్కుల రాజభవన నిర్మాణ శైలికి ఉత్తమ ఉదాహరణ. పాటియాలా నగరం అంతా కిలా ముబారక్ సముదాయం చుట్టూనే ఎదిగింది. 1764 లో మహారాజా ఆలా సింగ్ నిర్మించిన ఈ సముదాయం, పాత మోతీ బాగ్ భవనం నిర్మించే దాకా పాటియాలా రాజ...

    + అధికంగా చదవండి
  • 03బారాదరి ఉద్యానవనం,పాటియాలా

    పాత పాటియాలా నగరానికి ఉత్తరాన బారాదరి ఉద్యానవనం వుంది. పేరుకు తగ్గట్టే దీనికి పన్నెండు ప్రవేశ ద్వారాలు వున్నాయి. ఈ ఉద్యానవనాన్ని, మొదట్లో రాజిందర్ సింగ్ చక్రవర్తి నివాస భవనంగా వుండే బారాదరి భవనం దగ్గరే నిర్మించారు. ఆయన ఈ ఉద్యానవనంలో చాలా అరుదైన రకాలా చెట్లు, పూల...

    + అధికంగా చదవండి
  • 04గోల్డెన్ టెంపుల్,అమ్రిత్ సర్

    గోల్డెన్ టెంపుల్ ను శ్రీ హరమందిర్ సాహిబ్ అని కూడా అంటారు. సంవత్సరం పొడవునా లక్షలాది భక్తులు దీనిని సందర్శిస్తారు. అమ్రిత్సర్ లో కల ఈ ప్రదేశం 16 వ శతాబ్దంలో అయిదవ సిక్కు గురు గురు అర్జన్ దేవ్ జి నిర్మించారు. 19 వ శతాబ్దపు మొదటి భాగంలో మహారాజ రంజిత్ సింగ్ గురుద్వారా...

    + అధికంగా చదవండి
  • 05గురుద్వారా ఫతే ఘర్ సాహిబ్,ఫతేనగర్ సాహిబ్

    గురుద్వారా ఫతేఘర్ సాహిబ్ సిర్హిండ్ - మొరిండ రోడ్ లో కలదు. ఈ ప్రదేశం లోనే 1704 లో గురు గోవింద్ సింగ్ జి కుమారులు ఇరువురిని వారు ముస్లిం మతం తీసుకోనందుకు అప్పటి ముస్లిం పాలకులు వారిని ఇక్కడ సజీవ సమాధి చేసారు. వారి గుర్తుగా ఇక్కడ ఒక గురుద్వారా నిర్మించారు. ప్రతి...

    + అధికంగా చదవండి
  • 06గురుద్వారా శ్రీ దర్బార్ సాహిబ్,గురుదాస్పూర్

    గురుద్వారా శ్రీ దర్బార్ సాహిబ్

    గురుద్వారా శ్రీ దర్బార్ సాహిబ్ గురుదాస్పూర్ లో డేరా బాబా నానక్ లో ఉంది. దీనిని మొదటి సిక్కు గురువు శ్రీ గురు నానక్ దేవ్ జీ జ్ఞాపకార్ధం నిర్మించబడింది. శ్రీ గురు నానక్ దేవ్ జీ 1515 లో తన మొదటి బోధన పర్యటన లేదా ఉదాసి నుండి తిరిగి వచ్చిన తర్వాత ఈ స్థలాన్ని...

    + అధికంగా చదవండి
  • 07గురుద్వారా తాళి సాహిబ్ నవన్సహర్,నవన్సహర్

    గురుద్వారా తాళి సాహిబ్ నవన్సహర్

    గురుద్వారా తాళి సాహిబ్ ను శ్రీ గురు నానక్ దేవ్ జి కుమారుడు బాబా శ్రీ చాంద్ గౌరవార్ధం నిర్మించారు. ఇది రాహోన్ రైల్వే స్టేషన్ కు పది కి. మీ. ల దూరంలో కలదు. బాబా శ్రీ చాంద్ జి ఇక్కడ 40 రోజుల పాటు ధ్యానం చేసాడని చెపుతారు. బాబా శ్రీ చాంద్ నాటిన చెట్టు ఒకటి నేటికి ఇక్కడ...

    + అధికంగా చదవండి
  • 08అబోహర్ వన్యప్రాణుల అభయారణ్యం,ఫెరోజెపూర్

    అబోహర్ వన్యప్రాణుల అభయారణ్యం

    అబోహర్ వన్యప్రాణుల అభయారణ్యం, ఈ ప్రాంత సహజత్వానికి భావ రూపక సాక్ష్యంగా ఉంది. ఈ ప్రాంతం 2000 లోని వన్యప్రాణుల అభయారణ్యం 1972 వన్యప్రాణుల సంరక్షణా చట్టం కింద ప్రకటించబడింది. ఈ అభయారణ్యం బిష్నోయి సంఘంవారు నివశించే 13 రెవెన్యూ గ్రామాలను కలిగిఉంది. అనేక రకాల జంతువులు...

    + అధికంగా చదవండి
  • 09శీష్ మహల్,సంగ్రూర్

    శీష్ మహల్

    సంగ్రూర్ నుంచి 58 కిలోమీటర్ల దూరంలో వున్న శీష్ మహల్ ను ప్రధానమైన పర్యాటక గమ్యస్థానాలలో ఒకటిగా భావిస్తారు. పేరుకు తగ్గట్టు ఈ భవనం చాలా అందమైన అడ్డలా పని చేసి వుండి, ‘అద్దాల మేడ’ గా పిలువబడుతుంది. అందమైన ఉద్యానవనాలు, టెర్రస్ లు, ఫౌంటెన్లు, కృత్రిమ కొలను...

    + అధికంగా చదవండి
  • 10మహారాజ రంజిత్ సింగ్ యుద్ధ మ్యూజియం,లుధియానా

    మహారాజ రంజిత్ సింగ్ యుద్ధ మ్యూజియం

    మహారాజ రంజిత్ సింగ్ యుద్ధ మ్యూజియం, అద్భుతమైన సైనికులకు నివాళులు అర్పించేందుకు పంజాబ్ ప్రభుత్వం చే 1999 లో స్థాపించబడింది. GT రహదారిపై (లుధియానా-అమ్రిత్సర్ జాతీయ రహదారి) ఉన్న ఈ మ్యూజియం, లుధియానా రైల్వే స్టేషన్ నుండి షుమారు 6.7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మ్యూజియం...

    + అధికంగా చదవండి
  • 11మానస దేవి ఆలయం,మొహాలి

    మానస దేవి ఆలయం

    హర్యానా లోని పంచకుల జిల్లలో ఉన్న మానస దేవి ఆలయం, మొహాలి నుండి దాదాపు 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. మానస దేవికి అంకితం చేసిన ఈ ప్రసిద్ధ హిందూ మందిరం, ఉత్తర భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శక్తి ఆలయాలలో ఒకటిగా లెక్కించబడింది. ఈ ఆలయంలోని దేవత విగ్రహం 1811-1815 సమయంలో మని...

    + అధికంగా చదవండి
  • 12కిరాట్ పూర్ సాహిబ్,రూప నగర్

    కిరాట్ పూర్ సాహిబ్

    కిరాత్పూర్ సాహిబ్ గత వైభవానికి పవిత్ర గురుద్వారాలకు ప్రసిద్ధి. గురుద్వారా పటాల్ పూరి ఇక్కడ ప్రసిద్ధి. సిక్కులు ఇక్కడ అస్థికలు నిమజ్జనం చేస్తారు. ఆరవ సిక్కు గురు హర గోవింద్ సాహిబ్ జి ఈ ప్రదేశాన్ని 1627 లో స్థాపించాడు. ఇది గురు హర రాయి మరియు గురు హర కృష్ణన్ ల జన్మ...

    + అధికంగా చదవండి
  • 13కర్తార్పూర్ గురుద్వారా,జలంధర్

    కర్తార్పూర్ గురుద్వారా

    కర్తార్పూర్ గురుద్వారా ను శ్రీ గురు హరగోవింద్ సాహిబ్ జి నిర్మించారు. ఇది జలంధర్ సిటీ కి 16 కి.మీ.ల దూరంలో వాయువ్యంలో వుంటుంది. ప్రతి సంవత్సరం గురువు యొక్క జయంతి నిర్వహిస్తారు. సందర్శకులు ఇక్కడ ఒక పెద్ద బావిని చూడవచ్చు. ఈ గురుద్వారాను ఈ బావి కారణంగా శ్రీ చౌబాచా...

    + అధికంగా చదవండి
  • 14రాజ్ మహల్,ఫరీద్కోట్

    రాజ్ మహల్

    ఫరీద్కోట్ నడిబొడ్డున ఉన్న రాజ్ మహల్, బిల్బార్ సింగ్ ఆధ్వర్యంలో మహారాజ విక్రమ సింగ్ పరిపాలనా సమయంలో నిర్మించబడింది. ఈ అందమైన భవనం ఫ్రెంచ్ నిర్మాణ కళను స్పూర్తిగా తీసుకుని గీసిన అద్భుతమైన గాజు నమూనాలను, స్తంభాలను ప్రదర్శిస్తుంది. పూర్వం, ఈ మహలు రాచ కుటుంబీకులకు...

    + అధికంగా చదవండి
  • 15బుద్ లాడా,మనసా

    బుద్ లాడా

    బుద్ లాడ , బతిండ - ఢిల్లీ రైల్వే లైన్ పై కలదు. మానస సిటీ కి 25 కి. మీ. ల దూరం లో వుంటుంది. దీనికి ఈ పేరు ఇరువరి ఖత్రి సోదరులైన బుధ మరియు లాద అనే వారి పేర్లు పెట్టారు. గతం లో ఇది కైతాల్ రాజ్యంలో భాగంగా వుండేది. తర్వాత బ్రిటిష్ దీనిని పంజాబ్ లో కలిపారు. బుధ లాడకు...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat

Near by City