గురుద్వారా చత్తి పట్శాహి బంగ్లా సాహిబ్ రాజౌరి జిల్లా యొక్క ప్రధాన మత సంబంధమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఈ ప్రదేశంలో ఆరవ గురువు అయిన గురు హర గోవింద సాహిబ్ జీ కి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. 1616 లో గురు హరగోబిండ్ సాహిబ్ జీ చక్రవర్తి జహంగీర్ కలవడానికి వెళ్తుండగా దారిలో ఈ ప్రదేశంలో నివసించారని అక్కడి ప్రజల నమ్మకము.
ఇది 15 గదులు మరియు స్కూల్ 4 అంతస్తుల నిర్మాణం. 1960 సంవత్సరంలో ఒక ఇంజనీరు, సర్దార్ తారా సింగ్ వసతి ప్రాంతం పెంచడానికి 8 గదులను ఈ మత ప్రదేశంలో నిర్మించారు.
గురుద్వారా చత్తి పట్శాహి ఆదివారాల సమయంలో యాత్రికులుతో కిక్కిరిసి ఉంటుంది. పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీ హర్గోబింద్ సింగ్ జి పుట్టినరోజు సందర్భంగా గురుద్వారాను సందర్శిస్తారు. పర్యాటకులకు దీనికి సమీపంలో శ్రీ హర్గోబింద్ సింగ్ జీ ఇన్స్టిట్యూట్ కనబడుతుంది.



Click it and Unblock the Notifications